తెలంగాణం
మెదక్జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్ 3 పరీక్షలు
పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్లు సిద్దిపేట, వెలుగు: జిల్లాలో ఆదివారం మొదటి రోజు టీజీపీఎస్ గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్ల
Read Moreమల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. శనివారం సాయత్రం క్షేత్
Read Moreఆదిలాబాద్జిల్లాలో గ్రూప్–3 ఫస్ట్ డే ప్రశాంతం..భారీగా గైర్హాజరు
పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్లు నెట్వర్క్, వెలుగు: గ్రూప్–3 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. అయితే హాజరు శాతం భారీగా తగ్గింది. ఆద
Read Moreవిద్యార్థులున్నా.. టీచర్ లేక మూతబడ్డ స్కూల్
కుభీర్, వెలుగు: ప్రతి గ్రామంలో ప్రభుత్వం స్కూల్ బిల్డింగ్ నిర్మించి అన్ని వసతులు కల్పించినా కొన్ని స్కూళ్లలో టీచర్లు లేక పేద విద్యార్థులకు సర్కారు విద
Read Moreవర్గీకరణ పేరుతో దళితుల మధ్య చిచ్చు : మాల మహానాడు నాయకులు
ఖానాపూర్, వెలుగు: వర్గీకరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం దళితుల మధ్య చిచ్చు పెడుతోం దని మాల మహానాడు నాయకులు అన్నారు. శనివారం ఖానాపూర్ పట్టణంలోని ఇంద్ర
Read More400 సీట్లు వస్తే రాజ్యాంగం సవరిస్తం: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
నాగ్పూర్: బీజేపీకి 400కు పైగా ఎంపీ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సవరిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
Read Moreతెలంగాణ అటవీ శాఖ.. పేపర్లెస్.. ఇకపై డేటా అంతా ఆన్లైన్లోనే..
హైదరాబాద్, వెలుగు: అటవీ శాఖలో పేపర్ రహిత పాలనకు అధికారులు శ్రీకారం చుట్టారు. నిధులు, విధులు వంటి వివరాలను ఆన్లైన్లో పెడుతున్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంల
Read Moreవెంటాడుతున్న ఫార్మా అనర్థాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణాలో విపరీతంగా పెరుగుతున్న పారిశ్రామిక కాలుష్యం స్థానిక వనరులకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రపూరి
Read Moreఇందిరమ్మ స్కీమ్కు ఆఫీసర్లు ఖరారు
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీం అమలు, పర్యవేక్షణకు ఎంత మంది ఆఫీసర్లు, సిబ్బంది అవసరం అన్న అంశంపై హౌసింగ్ కార్పొరేషన్ కసరత్తు పూర్త
Read Moreకాకతీయ టెక్స్టైల్ పార్క్ నాలా అభివృద్ధికి రూ.160 కోట్లు
హైదరాబాద్, వెలుగు: వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ &
Read Moreచత్తీస్గఢ్ఎన్కౌంటర్లో మావోయిస్టుల ఆయుధాలు స్వాధీనం
భద్రాచలం,వెలుగు: చత్తీస్గఢ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళా నక్సలైట్లు సహా ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను, ఆరు ఆయుధాలను స్వాధీనం చేసుకున్
Read Moreజాతీయ పార్టీ డ్రామాకు తాళం పడింది
‘మహారాష్ట్ర ప్రజలారా.. బీజేపీ, కాంగ్రెస్కు ఓటు వేయకండి. ప్రాంతీయ పార్టీలకే ఓటు వేయండి. ప్రాంతీయ పార్టీలను బ
Read Moreదళితుల సమగ్ర అభివృద్ధి జరగాలి
మాలల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు బేర బాలకిషన్ రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, వెలుగు: తెలంగాణలోని ఎస్సీలకు కావాల్సింది వర్గీకరణ కాదని, సమగ్ర అభి
Read More












