తెలంగాణం

మోదీకి గులాంలుగా షిండే, అజిత్, చవాన్: సీఎం రేవంత్ రెడ్డి

ప్రధాని మోదీ, బీజేపీ నాయకులు హైదరాబాద్​కు వస్తే సెక్రటేరియెట్​లో కూర్చోబెట్టి గ్యారంటీల అమలుపై వివరిస్తానని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. అందులో ఏమైనా త

Read More

వరంగల్​ట్రై సిటీలో ట్రాఫిక్ మళ్లింపు

హనుమకొండ, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి పర్యటన నేపథ్యంలో వరంగల్​ట్రై సిటీలో పోలీసులు ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో లక్ష మందితో బ

Read More

దమ్మపేటలో .. నవంబర్ 19న ఇందిరా గాంధీ విగ్రహావిష్కరణ

పాల్వంచ,వెలుగు: భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచలోని దమ్మపేట సెంటర్ లో మంగళవారం ఇందిరా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇందిరా గాంధీ జయంతినిన

Read More

జంగాలపల్లిలో ప్రత్యేక  వైద్యశిబిరం ఏర్పాటు

ములుగు, వెలుగు : ములుగు మండలం జంగాలపల్లిపై జరుగుతున్న వదంతులను ఎవరూ నమ్మవద్దని డీఎంహెచ్​వో గోపాల్ రావు సూచించారు. సోమవారం గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిర

Read More

చెర్వుగట్టు రామలింగేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

నార్కట్​పల్లి, వెలుగు : మండలంలోని చెర్వుగట్టు పార్వతి జడల రామలింగేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని స్వామివా

Read More

ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు జాబ్​ పోస్టింగ్​లు ఆపాలి : గోవిందు నరేశ్

జూలూరుపాడు,వెలుగు: ​ ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేశ్​ డిమాండ్ చేశారు. మండల కే

Read More

కార్తీక సోమవారం.. ఉప్పొంగిన భక్తిభావం

భద్రాచలం,వెలుగు : కార్తీక మాసం సోమవారం వేళ భక్తులు భద్రాద్రిలో గోదావరి స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు.  సీతారామచంద్రస్వామి దేవస్థానం

Read More

నిజాయితీతో పనిచేస్తా : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: ప్రజల నమ్మకాన్ని శిరసావహిస్తూ, నిజాయితీతో పనిచేస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్ డివిజన

Read More

కొత్తగూడెం పట్టణాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నా : కూనంనేని సాంబశివరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  కొత్తగూడెం పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Read More

కార్తీకమాసం: వనభోజనాల ప్రాముఖ్యత.. విశిష్టత ఇదే..

కార్తీకమాసం కొనసాగుతుంది.  ఇప్పటికే మూడు సోమవారాలు..ఏకాదశి.. పౌర్ణమి తిథులు ముగిశాయి.  వనభోజనాల సందడి ఊపందుకుంది.  వనభోజనాల గురించి కార

Read More

కోటగిరిలో కొలువుదీరిన అయ్యప్ప స్వామి

అయ్యప్ప, సాయిబాబా ఆలయ ప్రారంభోత్సవం వేల మంది భక్తులతో కిటకిటలాడిన మందిరం కోటగిరి, వెలుగు: కోటగిరి మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి కొలువుదీరారు

Read More

బోనస్ ఇస్తున్న ఘనత కాంగ్రెస్ దే : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ, వెలుగు: రైతులకు మద్దతు ధరతోపాటు బోనస్ అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రె

Read More

వరంగల్ సభకు లక్ష మంది మహిళలు.. 900 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

వరంగల్ లో  ఇందిరా మహిళా శక్తి సభకు భారీగా  ఏర్పాట్లు చేశారు అధికారులు.  ఈ సభకు దాదాపు లక్ష మంది మహిళలు హాజరుకానున్నారు.  మహిళల తరల

Read More