తెలంగాణం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆఫీసర్ల బడి బాట

స్కూళ్లు, హాస్టళ్లలో పిల్లల భోజనం పరిశీలన, కిచెన్లలో తనిఖీలు కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, డీఈవోలు, ఎంఈవోల ఆకస్మిక పర్యటనలు  అప్రమత్తమవు

Read More

కొండా సురేఖపై కేసు: డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 12న హాజరు కావాలని నాంపల్లి కోర్టు సమన్లు

 హైదరాబాద్, వెలుగు: మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావాను నాంపల్లి కోర్టు గురువారం విచారించింది. క్రిమినల్ చర్యలు తీ

Read More

రెండు నెలల్లో శ్రీశైలం సగం ఖాళీ

215 టీఎంసీల నుంచి 130 టీఎంసీలకు పడిపోయిన నీటి నిల్వ వర్షాకాలం నుంచి ఇప్పటిదాకా 400 టీఎంసీలు తీసుకెళ్లిన ఏపీ ఒక్క పోతిరెడ్డిపాడు ద్వారానే 190 టీ

Read More

నేడు అలుగునూరులో దీక్షా దివస్

కరీంనగర్, వెలుగు: కరీంనగర్​లోని అలుగునూరులో శుక్రవారం నిర్వహించనున్న దీక్షా దివస్ సభకు బీఆర్ఎస్ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. 20వేల మందితో బహిరంగ సభ న

Read More

మల్లన్న ఆలయంలో మరో వివాదం

ఐదేండ్ల కింద కొమురవెల్లిలో జరిగిన .. రూ. కోటి అవకతవకల ఫైళ్లు మాయం గతంలో ఇక్కడ పనిచేసిన ముగ్గురు ఉద్యోగులకు నోటీసులు పది రోజుల్లో స్పందించకుంటే

Read More

నాగర్​కర్నూల్​ జిల్లాలో తేలిన వడ్ల లెక్క .. రూ.142 కోట్ల సీఎంఆర్​ బకాయిలు

మిల్లుల్లో వడ్ల నిల్వలను తనిఖీ చేస్తున్న సివిల్​ సప్లై, ఎఫ్​సీఐ ఆఫీసర్లు నాగర్​ కర్నూల్, వెలుగు: ఎట్టకేలకు ఎఫ్​సీఐ ఒత్తిడితో సీఎంఆర్​ బకాయిల ల

Read More

హైదరాబాద్ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్

2026లో నిర్వహించేందుకు కేంద్రం సుముఖం న్యూఢిల్లీ, వెలుగు: సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026 ప

Read More

ప్రసవాల్లో సంగారెడ్డి ఆస్పత్రి రికార్డు .. ఈ ఏడాదిలో 7,221 కాన్పులు

గత నెలలో 836 అత్యధికం సంగారెడ్డి ఎంసీహెచ్ ఘనత సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప్రసవ

Read More

సింహగర్జనతో సత్తా చూపిస్తం...మాలల్లో ఐక్యత వచ్చింది: వివేక్ వెంకటస్వామి 

మాలల ఐక్యవేదిక ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నరని ఫైర్ పరేడ్ గ్రౌండ్ లో సభ ఏర్పాట్ల పరిశీలన  హైదరాబాద్, వెలుగు: మాలల్లో ఐక్యత వచ్చిందని చ

Read More

ఎన్ఐసీకి ధరణి చిక్కులు!. భూముల డేటా మొత్తం ప్రైవేట్ ​ఏజెన్సీ చేతుల్లోనే

ధరణి సాంకేతికత, భూముల డేటా మొత్తం ప్రైవేట్ ​ఏజెన్సీ చేతుల్లోనే ప్రస్తుతం ఉన్నది ఉన్నట్టు నిర్వహించడం సాధ్యం కాదంటున్న ఎన్ఐసీ ఈ నెలాఖరుకల్లా ముగ

Read More

ఫూలేకు భారతరత్న ప్రకటించాలి : దాసు సురేశ్

ముషీరాబాద్/ఖైరతాబాద్ వెలుగు: మహాత్మా జ్యోతిబా ఫూలేకు భారతరత్న ఇవ్వాలని, సెక్రటేరియట్ సమీపంలో ఆయన100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీసీ రాజ్యాధికా

Read More

ఇథనాల్​ కంపెనీతో మాకు సంబంధం లేదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్​ హైదరాబాద్​, వెలుగు: దిలావర్ పూర్ లో ఇథనాల్​ కంపెనీతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని బీఆర్​ఎస్​

Read More

రవాణా శాఖలో 8 మందికి ప్రమోషన్‌‌‌‌

జేటీసీలుగా ఇద్దరికి,డీటీసీలుగా ఆరుగురికి మూడేండ్ల తర్వాత పదోన్నతులు కల్పించడంపై అధికారుల హర్షం హైదరాబాద్, వెలుగు: రవాణా శాఖలో ఎనిమిది మంది అ

Read More