తెలంగాణం
రెంట్ అని తీసుకెళ్లి ఇలా చేస్తారా..? వైసీపీ నేతల ఆధీనంలోని కార్లను విడిపించిన తెలంగాణ పోలీసులు
వైసీపీ నేతల ఆధీనంలో ఉన్న తెలంగాణకు చెందిన వ్యక్తి కార్లను తెలంగాణ స్టేట్ పోలీసులు విడిపించారు. తిరిగి కార్లను బాధితుడికి అప్పగించారు. పోలీసుల వివరాల ప
Read Moreవరంగల్ రిషితేశ్వరి కేసును కొట్టేసిన గుంటూరు జిల్లా కోర్టు.. కన్నీటి పర్యంతమైన తల్లి
గుంటూరు: రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు జిల్లా కోర్టు శుక్రవారం కొట్టేసింది. ప్రాసిక్యూషన్ నేరం నిరూపించలేకపోయందని ప్రత్యేక కోర్టు తెలిపింది. గుం
Read Moreదేశంలోని 8వ ఉత్తమ పోలీస్ స్టేషన్గా శాలిబండ పీఎస్
హైదరాబాద్లోని శాలిబండ పోలీస్ స్టేషన్కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. కేసుల పరిష్కారం, ఇతర అంశాల ఆధారంగా దేశంలోని 8వ ఉత్తమ పోలీస్
Read Moreఅత్యంత నిరుపేదలకే ఇందిరమ్మ ఇళ్లలో ఫస్ట్ ప్రియారిటీ: సీఎం రేవంత్
హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగ
Read Moreవామ్మో హైదరాబాద్లో చాక్లెట్లు ఇలా తయారు చేస్తున్నారా..? తెలిస్తే తినరు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కల్తీ ఫుడ్ తయారీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిత్యం నగరంలోని పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు
Read Moreఫుడ్ పాయిజన్ ఘటనలను రాజకీయం చేస్తే ఊరుకోం.. ప్రతిపక్షాలకు మంత్రి పొన్నం వార్నింగ్
సిద్దిపేట: ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్కు గురై అస్వస్థతకు గురవుతున్న విద్యార్థులకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం
Read Moreస్వయంగా ప్రధాని మోడీనే చెప్పారు.. తొందరగా చేయాలి: మంత్రి కోమటిరెడ్డి
నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని స్వయంగా ప్రధాని మోడీ హామీ ఇచ్చారని.. ప్రధాని మాటలకు అనుగుణంగా త్వరగా కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్
Read Moreప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీల ఉద్యోగులకు గుడ్ న్యూస్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో సమానంగా ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సొసైటీలు, యూనివర్సిటీ ఉద్యోగులకు మధ్యంతర భృతి ఐఆర్(ఇంటీర
Read Moreగురుకులాల్లో కుట్రల వెనక RS ప్రవీణ్ కుమార్: మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్: రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం (నవంబర్ 29) ఆమె మీడియాతో మాట్లాడు
Read Moreనిన్న దిలావర్ పూర్.. నేడు లగచర్ల.. కాంగ్రెస్ సర్కారు తీరుపై ప్రశంసలు
హైదరాబాద్: ప్రజాభీష్టానికి పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంల
Read Moreస్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. రుణమాఫీ చేస్తం.. రైతు భరోసా ఇస్తం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట: కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ
Read Moreమళ్లొక్క సారి పోరుబాట.. కరీంనగర్లో మాజీ మంత్రి కేటీఆర్
కరీంనగర్: దీక్షా దివస్ స్ఫూర్తితో మరోసారి పోరుబాట పట్టాల్సిన అవసరం ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఇవాళ అల్గునూర్ చౌరస్తాల
Read Moreరాష్ట్రంలో హాట్ టాపిక్గా దీక్షా దివస్.. సెంటి ‘మంట’ ఫలించేనా..?
హైదరాబాద్: దీక్షా దివస్.. నవంబర్ 29న మాజీ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ వేదికగా తెలంగాణ కోసం దీక్ష ప్రారంభించిన రోజు.. హైదరాబాద్ ను ఫ్రీజోన్
Read More












