తెలంగాణం

వరంగల్ నిట్ స్నాతకోత్సవం చీఫ్ గెస్ట్ గా డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ సెక్రటరీ

కాజీపేట, వెలుగు: వరంగల్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)22వ స్నాతకోత్సవం శనివారం ఉదయం జరగనుంది. చీఫ్ గెస్ట్ గా డైరెక్టరేట్ ఆఫ్ డిపెన్స్​స

Read More

మాలల జాగృతం కోసమే సింహగర్జన సభ: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

జూబ్లీహిల్స్, వెలుగు: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్​లో డిసెంబర్​1న తలపెట్టిన మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

Read More

వంద మార్కులతో టెన్త్ పరీక్షలు.. వచ్చే అకడమిక్ ఇయర్​ నుంచి

2025–26 నుంచి అమలుకు నిర్ణయం ఈ ఏడాది పాత  పద్ధతిలోనే ఎగ్జామ్స్ సవరణ ఉత్తర్వులు  జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్, వెలుగు:టెన

Read More

హైదరాబాద్ లో 29 కిలోల గంజాయి సీజ్.. మూడు కేసుల్లో 10 మంది అరెస్ట్

మెహిదీపట్నం, వెలుగు: హుమాయున్ నగర్​లో 14.5 కిలోల గంజాయి పట్టుబడింది. గుడిమల్కాపూర్​కు చెందిన హజారీ దినేశ్ సింగ్ అలియాస్ టింకు (35) కైట్ మేకర్. ఒడిశాకు

Read More

దిలావర్​పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీకి.. కేసీఆర్​ ఆదేశాలతోనే పర్మిషన్లు

ఆగమేఘాల మీద కదిలిన ఫైళ్లు.. వెంటనే అనుమతులు  డాక్యుమెంట్లు బయటపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, వెలుగు:నిర్మల్ జిల్లా దిలావర్​పూర్ ఇ

Read More

రిషితేశ్వరి సూసైడ్ కేసు కొట్టివేత..తీర్పు వెల్లడించిన గుంటూరు కోర్టు 

పోరాడే ఓపిక లేదు: రిషితేశ్వరి తల్లి అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నాగార్జున వర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్

Read More

శాలిబండ పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌కు జాతీయ గుర్తింపు

ఉత్తమ పీఎస్‌‌‌‌ కేటగిరీలో 8వ స్థానం ప్రకటించిన కేంద్ర హోం శాఖ హైదరాబాద్‌‌‌‌, వెలుగు: హైదరాబాద్‌

Read More

బీఆర్‌‌‌‌ఎస్ పని అయిపోయింది : మహేశ్ కుమార్​ గౌడ్

సర్పంచుల ఆత్మహత్యకు గత ప్రభుత్వమే కారణం:పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్​ గౌడ్  ఇందిరా భవన్​లో పంచాయతీ రాజ్ సంఘటన్  సమావేశం పంచాయతీ ఎన్నికల్ల

Read More

గల్ఫ్ జైలు నుంచి నా కొడుకును విడిపించండి : రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన బాధితుడి తల్లి

జగిత్యాల, వెలుగు: ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి జైలు పాలైన తన కొడుకు విడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయాలని బాధితుడి తల్లి విజ్ఞప్తి చేశారు. శుక్రవార

Read More

సరోగసీ మహిళ మృతిపై ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్సీ సీరియస్

సీఎస్, డీజీపీలకు నోటీసులు న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో సరోగసీ (అద్దెగర్భం) మహిళ మృతి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌‌‌‌&z

Read More

నేటి నుంచి సీపీ గేట్ ఫైనల్ ఫేజ్ అడ్మిషన్లు : పాండు రంగారెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహిస్తున్న సీపీగేట్ ఫైనల్ ఫేజ్ ప్రవేశాల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కాను

Read More

ఇరిగేషన్ శాఖలో భారీగా రిటైర్మెంట్లు..లిస్టులో ఈఎన్​సీ అనిల్​ సహా 68 మంది

హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​లో వచ్చే ఏడాది భారీ సంఖ్యలో అధికారులు రిటైర్​ కాబోతున్నారు. ఈఎన్​సీ జనరల్​ అనిల్​ కుమార్, మరో ఈఎన్​సీ శంకర

Read More

నిజామాబాద్​ జిల్లాలో రూ.250 కోట్లతో రోడ్ల నిర్మాణం : మంత్రి కోమటి​రెడ్డి వెంకట్​రెడ్డి

వడ్ల బోనస్ రూ.73 కోట్లు చెల్లించినం మూడు రోజుల్లో రూ.254 కోట్ల ధాన్యం పేమెంట్స్​ మౌలిక వసతుల పరిశీలన బాధ్యత కలెక్టర్​దే  నిజామాబాద్,

Read More