తెలంగాణం

ఎరువులు, రసాయనాల వాడకం తగ్గించాలి : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

సేంద్రియ మార్కెట్ ఏర్పాటుపై విస్తృత ప్రచారం కల్పించాలి సేంద్రీయ మార్కెట్ ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల ఖమ్మం టౌన్, వెలుగు : వ్యవసాయంలో ఎరువు

Read More

BONALU 2025: లష్కర్ బోనాలకు వేళాయే.. జులై 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ లో సండడే సందడి..!

తెలంగాణలో బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది.  ఇప్పటికే గోల్కొండ బోనాలు ముగియగా  సికింద్రాబాద్​ లష్కర్​ బోనాల జాతర నిర్వహించేందుకు అన్ని

Read More

గిరిజన కుటుంబాలకు గుర్తింపు కార్డులు తప్పనిసరి

చండ్రుగొండ,వెలుగు: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అబివృద్ధి సంక్షేమ పథకాలు  సద్వినియోగం చేసుకునేందుకు గిరిజన కుటుంబాలకు గుర్తింపు కార్డు తప్పన

Read More

జిలెటిన్ స్టిక్స్తో నాకేలాంటి సంబంధం లేదు : గడ్డం చంద్రశేఖర్రెడ్డి

రాజకీయ  కుట్రలో భాగంగానే అరెస్ట్​ కామారెడ్డిటౌన్, వెలుగు: కామారెడ్డిలో ఇటీవల దొరికిన జిలెటిన్ స్టిక్స్​తో తనకు ఎలాంటి సంబంధం లేదని, రాజకీ

Read More

2వ జోనల్ పోలీస్ డ్యూటీ మీట్లో.. కామారెడ్డి జిల్లా పోలీసులకు 11 పతకాలు

అభినందించిన ఎస్పీ రాజేశ్​చంద్ర కామారెడ్డిటౌన్, వెలుగు: ఈ నెల 7,9 తేదీల్లో కరీంనగర్ లో జరిగిన 2వ జోనల్ పోలీస్ డ్యూటీ మీట్​లో  కామారెడ్డి జ

Read More

హనుమకొండ మెటర్నిటీ, టీబీ హాస్పిటల్స్ లో కలెక్టర్ తనిఖీలు

హనుమకొండ సిటీ/ గ్రేటర్​వరంగల్, వెలుగు: హనుమకొండ టీబీ హాస్పిటల్ తోపాటు మెటర్నిటీ ఆస్పత్రిని కలెక్టర్ స్నేహ శబరీశ్ శుక్రవారం ఆకస్మికంగా విజిట్ చేశారు. ట

Read More

ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా చూడాలి : కలెక్టర్ హనుమంతరావు

యాదగిరిగుట్ట, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత ఏర్పడకుండా చూడాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం తుర్కపల్లి మండలం

Read More

తుంగతుర్తి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు : తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల

Read More

విద్య, వైద్య రంగాలకు సర్కారు ప్రాధాన్యం : ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి 

హాలియా, వెలుగు: విద్య, వైద్యరంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. శుక్రవారం హాలియా

Read More

సుల్తానాబాద్‌‌‌‌ రైస్ మిల్లుల్లో తనిఖీలు

  19 వేల క్వింటాళ్లకు పైగా వడ్లు మాయమైనట్లు గుర్తింపు సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ మండలంలోని రెండు రైస్ మిల్లుల నుంచి లారీల్లో స

Read More

Secunderabad Bonalu 2025: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. సికింద్రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

 ఆషాఢమాసంలో తెలంగాణ అనగానే అందరికి గుర్తుకు వచ్చేది బోనాల జాతర.  ఇప్పటికే హైదరాబాద్​ లో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.  ఇ

Read More

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల, వెలుగు: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను  ఆద

Read More

ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ నిధులు విడుదల చేయాలి ..పీడీఎస్‌‌‌‌యూ ఆధ్వర్యంలో ర్యాలీ

కరీంనగర్ టౌన్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌‌‌‌లో ఉన్న  రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్&zwnj

Read More