తెలంగాణం
ఎప్ సెట్ కు 94 వేల మంది వెబ్ ఆప్షన్లు..జూలై 13న మాక్ సీట్ల అలకేషన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఫస్ట్ ఫేజ్ టీజీ ఎప్సెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 95,256 మంది సర్టిఫికేట్ల వెరిఫికేషన్ లో పాల్గొనగా.. 94.
Read Moreఢిల్లీలో తెలంగాణ టీచర్ల ప్రతిభ.. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయ కళల ప్రదర్శన
నిర్మల్, వెలుగు: ఢిల్లీలో రాష్ట్రంలోని పలు జిల్లాకు చెందిన టీచర్లు మన సంస్కృతి, సంప్రదాయ కళలను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. దేశవ్యాప్తంగా ఎంపికై
Read Moreజులై 21 నుంచి ఎడ్ సెట్ రిజిస్ట్రేషన్లు అడ్మిషన్ల షెడ్యూల్ రిలీజ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం టీజీ ఎడ్ సెట్–2025 అడ్మిషన్ రిలీజ్ అయింది. ఈ నెల21 నుంచి ఆన్ లైన్ రిజి
Read Moreమా వల్లే బీసీ రిజర్వేషన్లు..నూటికి నూరు శాతం ఇది జాగృతి విజయం: ఎమ్మెల్సీ కవిత
రైల్ రోకోను వాయిదా వేస్తున్నట్టు ప్రకటన హైదరాబాద్, వెలుగు: బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్
Read Moreఏటా 2 వేల మంది విద్యార్థినులకు ఎంట్రప్రెన్యూర్షిప్ శిక్షణ .. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీతో వీహబ్ ఒప్పందం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వర్సిటీల్లో చదువుతున్న యువతులను ‘వీ ఎనేబుల్’ ప్రోగ్రామ్ ద్వారా ఎంట్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దేందుకు అంబేద్కర్
Read Moreరాజ్యాంగ వ్యవస్థలను కేంద్రం భ్రష్టు పట్టిస్తున్నది : డి.రాజా
కార్పొరేట్ నియంత్రణలోకి దేశం పోతున్నది హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగ వ్యవస్థలు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలను మోదీ ప్రభుత్వం భ్రష్టు పట్టి
Read Moreఆర్డినెన్స్ మా వల్లే : బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు
హైదరాబాద్, వెలుగు: తమ ఒత్తిడితోనే కాం గ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయిం చిందని బీజేపీ రాష్ట్ర ప్రధ
Read Moreవ్యవసాయ శాఖలో 88 మందికి ప్రమోషన్ .. మంత్రి తుమ్మలకు అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యవసాయ శాఖలో గత పదేండ్లుగా పెండింగ్లో ఉన్న 88 మందికి ప్రమోషన్లు కల్పిస్తూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. ద
Read Moreకవిత తీరు చూసి జనం నవ్వుకుంటున్నరు..అసలు బీసీ రిజర్వేషన్లకు ఆమెకేం సంబంధం?: పీసీసీ చీఫ్
మా ప్రభుత్వం తెస్తుంటే.. ఆమె రంగులు పూసుకోవడం దేనికి? బీసీలను వంచించిందే బీఆర్ఎస్ అని ఫైర్ హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వే
Read Moreకల్తీ కల్లు ఘటనలో మరొకరు మృతి .. 8కి చేరిన మరణాల సంఖ్య
గాంధీ దవాఖానలో 19 మందికి కొనసాగుతున్న చికిత్స కూకట్పల్లి వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్
Read Moreఇటు వడ్డీ వ్యాపారం.. అటు గంజాయి బిజినెస్
బైక్పై వెళ్తుండగా పట్టుకున్న డీటీఎఫ్ సిబ్బంది .. 4.5 కిలోలు స్వాధీనం బషీర్బాగ్, వెలుగు: ఓ వడ్డీ వ్యాపారీ పార్ట్ టైంగా గంజాయి బిజినెస్ &
Read Moreనిజామాబాద్ జిల్లాలోని కాలేజీలకు కొత్తరూపు .. 14 జూనియర్కాలేజీల రిపేర్లకు రూ.3.23 కోట్లు మంజూరు
నిజామాబాద్జిల్లాలో అస్తవ్యస్తంగా మారిన జూనియర్ కాలేజీలు పట్టించుకోని గత బీఆర్ఎస్ సర్కార్ విరిగిన కుర్చీలు, బెంచీలు, కంపుకొడుతున్న వాష్ రూమ్స
Read Moreనర్సుతో డెలివరీ.. శిశువు మృతి? ..హాస్పిటల్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
నాచారం, వెలుగు: డ్యూటీ డాక్టర్ చేయాల్సిన పనిని స్టాఫ్ నర్సుతో చేయించడం వల్ల ఓ శిశువు మృతిచెందినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మల్లాపూర్ బాబా
Read More












