దేశం
ఐఎస్లో చేరుతానన్న ఐఐటీ స్టూడెంట్ అరెస్ట్
అస్సాంలోని కమ్రూప్ జిల్లాలో పట్టుకున్న పోలీసులు ఐఎస్లో చేరుతానంటూ ఈమధ్యే సోషల్ మీడియాలో పోస్ట్ న్యూఢిల్లీ: ఐఎస్లో చేరాలనుకుంటున్నానని సోషల
Read Moreస్మార్ట్ఫోన్ పేలి నలుగురు పిల్లలు మృతి
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఘటన మీరట్: చార్జింగ్ పెట్టిన సెల్ఫోన్ పేలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నార
Read Moreఐటిఐ విద్యార్థులకు శుభవార్త రైల్వేలో అప్రెంటీస్ పోస్టులు
ఐటిఐ చేసిన వారికి ఇండియన్ రైల్వేస్ గుడ్న్యూస్ చెప్పింది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటీస్ గా పనిచేయడానికి 550 ఖాళీలకు దరఖాస్తులు కోరుతుంది. పంజాబ్
Read Moreviral video: నడిరోడ్డుపై రీల్స్ చేసిన మహిళ బైక్పై వచ్చి మెడలో పుస్తె చోరీ
సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకోవాలని కోరికతో జనాలు ఎంతకైనా తెగిస్తున్నారు. రీల్స్ చేస్తూ తన ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొంతమంది సర్వం కోల్పోతున
Read Moreబీజేపీ ఐదో జాబితా విడుదల తెలంగాణలో పూరైన సీట్ల కేటాయింపు
పార్లమెంట్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ 111 మంది అభ్యర్థులతో ఐదవ లిస్ట్ను విడుదల చేసింది. ఇప్పటికే తెలంగాణలో 15 మందికి టికెట్లు కేటాయించగా
Read Moreబీ అలెర్ట్..కరోనాలాంటి మరో మహమ్మారి వస్తోంది
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ను ప్రపంచ మహమ్మారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన నాలుగేళ్లు గడిచిపోయాయి. కరోనాతో ప్రపంచవ్యాప్
Read Moreలిక్కర్ స్కాం కేసులో దోషి.. బీజేపీకి ఎలక్టోరల్ బాండ్ల విరాళం
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో సంచలన విషయం బయటపడ్డింది. ఈ కేసుకి ఎలక్టోరల్ బాండ్స్ కు సంబంధం ఉన్నట్లు తేలింది. లిక్కర్ స్కామ్ కేసులో అప్రూవర్ గా మారి
Read Moreఉగ్రవాద సంస్థలో చేరాలనుందన్న ఐఐటి స్టూడెంట్ అరెస్ట్
ఐఐటీ గౌహతి విద్యార్థి వివాదస్పద వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయ్యాడు. ఢిల్లీలోని ఓఖ్లాకు చెందిన తౌసీఫ్ అలీ ఫ్రక్వీ అస్సాం రాజధానిలోని ఐఐటీ గౌహతిలో చదువుతున్
Read Moreఛార్జింగ్ పెట్టిన సెల్ఫోన్ పేలి..నలుగురు చిన్నారులు మృతి
మీరట్: ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఓ ఇంట్లో సెల్ ఫోన్ పేలడంతో కుటుంబం బలైంది.ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందారు..వారి తల్లిదండ్రులు తీవ్రంగా గ
Read Moreబీజేపీలోకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్
లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీల్లోకి చేరికలు శరవేగంగా జరుగుతున్నాయి. భారత వాయుసేన మాజీ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా ఆదివారం ఢిల్లీలోని
Read Moreజయ్షా కారణంగానే భారత్ వరల్డ్ కప్ ఫైనల్లో ఓడింది : ఉద్ధవ్ థాకరే
ముంబై:శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే కీలక వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి అమిత్ షా కుమారుడు జయ్షా వల్లే భారత్ వరల్డ్ కప్ ఫైనల్ ఓడిందని విమర్శించారు. బ్యాట్ క
Read Moreఅస్సోంలో స్థానికత పొందాలంటే వారికి షరతులు.. బహుభార్యత్వం, బాల్య వివాహాలు ఉండొద్దు
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆ రాష్ట్రంలో సీఏఏ బిల్లు కింద స్థానికత పొందాలంటే కొన్ని షరతులు విధించారు. బెంగాలీ మాట్లాడే బంగ్లాదేశ్ ముస్లింలను
Read Moreనవోదయా విద్యాలయాల్లో 1,337 నాన్టీచింగ్ పోస్టులు
నవోదయ విద్యాలయాల్లో భారీగా నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. గ్రూప్-B, గ్రూప్-C పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప
Read More












