దేశం

హిమాచల్ ఉపఎన్నికల్లోకాంగ్రెస్ హవా

నాలుగు స్థానాల్లో గెలుపు సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో 4 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. రెండు నియోజకవర్గాల్లో బీజేపీ విజయం

Read More

ఎమ్మెల్యేగా కల్పనా సోరెన్ విజయం

జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్‌‌‌‌ సోరెన్‌‌ భార్య కల్పనా సోరెన్ గండీ అసెంబ్లీ ఉప ఎన్నికలో విజయం సాధించారు. జార్ఖండ్ ముక్తి మో

Read More

మండి నుంచి కంగన గెలుపు

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్​సభ నియోజకవర్గం నుంచి సినీనటి, బీజేపీ అభ్యర్థి కంగన రనౌత్ విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  తన వి

Read More

పంజాబ్లో ఆప్కు చుక్కెదురు

13 చోట్ల పోటీ చేసినా.. ముగ్గురే గెలిచిన్రు ఏడు సీట్లు కైవసం చేసుకున్న కాంగ్రెస్ చండీగఢ్: పంజాబ్​లో ఆమ్ ఆద్మీ పార్టీ లోక్​సభ ఎన్నికల్లో అంత

Read More

నీట్ రిజల్ట్స్‌‌ రిలీజ్

    దేశవ్యాప్తంగా 13,16,268 మంది క్వాలిఫై     రాష్ట్రంలో 47,371 మంది ఉత్తీర్ణత     ఈ సారి ఉమ్మడిగా 67 మ

Read More

ఉత్తరాఖండ్‌‌‌‌ బీజేపీ కైవసం..మొత్తం 5 ఎంపీ స్థానాల్లో విజయం

డెహ్రాడూన్‌‌‌‌: ఉత్తరాఖండ్‌‌‌‌లోని మొత్తం ఐదు లోక్‌‌‌‌సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింద

Read More

ఢిల్లీలో బీజేపీ క్లీన్ స్వీప్ ..వరుసగా మూడోసారి గెలుపు

ఏడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల విక్టరీ కూటమిగా బరిలోకి దిగిన ఆప్, కాంగ్రెస్ న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేస

Read More

బచ్​గయా..బొటాబొటీ మెజార్టీతో గట్టెక్కిన ఎన్డీయే

మ్యాజిక్​ ఫిగర్​కు 32 సీట్ల దూరంలో ఆగిన బీజేపీ గత ఎన్నికలతో పోల్చితే 63 సీట్లు మైనస్​..  దెబ్బకొట్టిన యూపీ.. ఆదుకున్న ఆంధ్ర, ఒడిశా, బిహార్

Read More

చంద్రబాబు, నితీశ్.. కింగ్ మేకర్స్

కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన టీడీపీ, జేడీయూ  ప్రస్తుతం ఎన్డీయేలోనే రెండు పార్టీలు   చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత

Read More

Judgment Day 2024 : ఫలితాలపై లైవ్ అప్డెట్స్

దేశవ్యాప్తంగా 543 పార్లమెంట్ సీట్లలో గెలిచేది ఎవరు.. తెలంగాణ దంగల్ లో విజేతగా నిలిచేది ఎవరు.. ఏపీ ఫలితాల్లో సత్తా చాటేది ఎవరు.. మినిట్ టూ మినిట్ లైవ్

Read More

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ ఓటమి

లైంగిక వేదింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ లోక్ సభ ఎన్నికల్లో ఓటమిపాలయ్యాడు. కర్ణాటకలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న హాసన్ పార్లమెంట్ స్థానం

Read More

జైలులో ఉన్నా ఎంపీగా విజయం

పంజాబ్ రాష్ట్రంలో ఏర్పాటువాది అమృత్ పాల్ సింగ్ లోక్ సభ ఎన్నికల్లో  ఖదూర్ సాహిబ్ లోక్ సభ స్థానం గెలిచారు. ఈయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి లక్షా

Read More

కేంద్రంలో మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : ప్రధాని మోదీ

కేంద్రంలో  మూడోసారి ఎన్డీఏ అధికారం చేపట్టబోతుందన్నారు ప్రధాని మోదీ. ఈ రోజు దేశంలో ప్రజాస్వామ్యం గెలిచిందన్న ప్రధాని మోది.... సబ్​కా సాత్​ .. సబ్​

Read More