దేశం
జూన్ 8న మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం
లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన క్రమంలో మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
Read Moreయువ ఎంపీలు వీళ్లే.. 25 ఏళ్లకే పార్లమెంట్కు
2024 పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో నలుగురు ఎంపీలు 25 ఏళ్లకే పార్లమెంట్ లో అడుగుపెట్టనున్నారు. ఇందులో శాంభవి చౌదరి, పుష్పేంద్ర సరోజ్, ప్రియా
Read Moreప్రపంచ పర్యావరణ దినోత్సవం: ఢిల్లీ బుద్ధ జయంతి పార్కులో.. మొక్కలు నాటిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు ప్రధాని మోదీ. ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్కులో మొక్కలు నాటడం ద్వారా ఏక్ పేడ్ మా కే నామ్(
Read Moreసినిమాల నుండి పార్లమెంటుకు.. లోక్ సభ ఎన్నికలలో గెలిచిన సినీ ప్రముఖులు వీరే
ఇటీవల దేశవ్యాప్తంగా ఏడు దశల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పలువురు సినీ తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. జూన్ 4న భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)
Read Moreలోక్సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన అభ్యర్థులు వీళ్లే
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్దాయి. మొత్తం 543 స్థానాలకు గాను బీజేపీ 240, కాంగ్రెస్ 99 స్థానాల్లో విజయం సాధించాయి. అదే సమయంల
Read Moreఢిల్లీకి నితీశ్.. అదే ఫ్లైట్లో తేజస్వీ యాదవ్
లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్డీఏ కూటమిలో జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కీలకంగా మారారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేం
Read Moreముంబైలో భారీ వర్షాలు.. రహదార్లు జలమయం
మహారాష్ట్ర: ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాల పురోగతితో జూన్ 5వ తేదీ బుధవారం తెల్లవారుజాము నుంచే నగరంలో తేలికపాట
Read Moreమోదీకి ఇటలీ ప్రధాని మెలోని శుభాకాంక్షలు
దేశంలో జూన్ 4గా వెల్లడైన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి 293 సీట్లు సాధించింది. దీంతో మూడోసారి ఎన్డీఏ కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని
Read Moreడిపాజిట్లు కోల్పోయిన ట్రాన్స్జెండర్ అభ్యర్థులు
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు ట్రాన్స్జెండర్ అభ్యర్థులు తమ డిపాజిట్లను కోల్పోయారు. ధన్బాద్ నుంచి పోటీ చేసిన సునై
Read Moreమోదీ ఎక్కడైతే ప్రచారం చేసిండో..అక్కడ బీజేపీ ఓటమి:ఉద్ధవ్ థాకరే
ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఓటర్లు తమ శక్తిని చూపించారన్నారు శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్దవ్ థాకరే. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి అనూహ్య విజయం సాధించిందన్నారు.
Read Moreఇవాళ (జూన్ 5) సాయంత్రం ఇండియా కూటమి భేటీ
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. బీజేపీకి 293 సీట్లు, కాంగ్రెస్ కు 233 వచ్చాయి. బీజేపీ స్వల్ప అధిక్యంతో మ్యాజిక్ ఫిగర్ దాటింది. మూడో సారి ప్రభుత్వాన్న
Read Moreబీజేపీకి యూపీ ధమ్కీ..గత 62 సీట్లు..ఇప్పుడు 33కే పరిమితం
ఎస్పీకి 37, కాంగ్రెస్ కు 6 సీట్లు మ్యాజిక్ మార్కు రాకుండా దెబ్బకొట్టిన రాహుల్, అఖిలేష్ అయోధ్య సెగ్మెంట్ ఉన్న ఫైజాబాద్ లోనూ కమలం ఓటమి
Read Moreమోదీ హ్యాట్రిక్.. వారణాసి నుంచి 1.52 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపు
వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ యూపీలోని వారణాసి లోక్ సభ స్థానం నుంచి వరుసగా మూడోసారి బీజేపీ ఎంపీగా గెలిచారు. ఈ ఎన్నికల్లో మోదీకి మొత్తం 6,12
Read More












