హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గం నుంచి సినీనటి, బీజేపీ అభ్యర్థి కంగన రనౌత్ విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన విజయం ప్రధాని మోదీ ఘనతేనని పేర్కొన్నారు. కంగనా.. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన విక్రమాదిత్య సింగ్పై 74,755 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కంగనాకు 5,37,022 ఓట్లు రాగా.. విక్రమాదిత్య సింగ్ కు 4,62,267 ఓట్లు పోలయ్యాయి. కాగా.. కుటుంబ వారసత్వానికి వ్యతిరేకంగా, సామాన్యులకు అనుకూలంగా మండి ప్రజలు ఓటు వేశారన్నారు. మండి ప్రజల కోసం తాను కష్టపడి పనిచేస్తానని అన్నారు. ‘‘ మీ ప్రేమ, నమ్మకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విజయం మీ అందరికీ చెందుతుంది.
మండి నుంచి కంగన గెలుపు
- దేశం
- June 5, 2024
లేటెస్ట్
- రైల్వేలో మేనేజర్ పోస్టులు.. బీఈ, బీటెక్ పాస్ అయినోళ్లు అప్లై చేసుకోండి..
- Suzlon Stock: పడిపోతున్న సుజ్లాన్ స్టాక్.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఇదే..
- Vastu Tips:ఈశాన్యంలో రాళ్ల దిబ్బలు ఉండచ్చా.. రెండు సింహద్వారాలుంటే ఎక్కడ ఉండాలి..
- Sonu Sood : ఫిష్ వెంకట్ కుటుంబానికి సోనూ సూద్ ఆర్థిక సహాయం.. అండగా ఉంటానని హామీ!
- కంబోడియా-థాయిలాండ్ వెళ్తున్నారా.. ఈ ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి.. భారత్ సలహా
- ఎమ్మెల్యే ప్రశాంతి కేసులో విచారణకు రాలేనన్న మాజీ మంత్రి అనిల్ కుమార్...
- వానల కాలం జాగ్రత్త.. చూడండి.. హైదరాబాద్లో ఎంత ఘోరం జరిగిందో..!
- Telangana kitchen : పచ్చి పులుసుల్లో వెరైటీలు.. వీటిని ట్రై చేయండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!
- హైదరాబాద్లో ప్రీ లాంచ్ స్కాం.. నిండా ముంచేశారు.. ఒక్కొక్కరు రూ. 10 లక్షల నుంచి.. కోటిన్నర దాకా కట్టారు !
- ఐటీ ఉద్యోగులకు బుధవారం వర్క్ ఫ్రం హోం : బెంగళూరులో ఎందుకీ ప్రయోగం..!
