దేశం
ఇదీ చర్చలకు ఉండే పవర్!...చైనాతో ఒప్పందంపై రాజ్ నాథ్
న్యూఢిల్లీ: బార్డర్ వెంబడి గతంలో ఉన్న స్థితిని కొనసాగించేందుకు చైనాతో ఏకాభిప్రాయం కుదిరిందని డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. లైన్ ఆ
Read Moreకేంద్ర కమిటీల్లో తెలంగాణ ఎంపీలకు చోటు
టెక్స్ టైల్స్లో చామల స్కిల్ డెవలప్మెంట్ కమిటీలో మల్లు, కావ్యకు అవకాశం ఉత్తర్వులు రిలీజ్ చేసిన ఆయా మంత్రిత్వ శాఖలు న్యూఢిల్లీ, వెలుగు: కే
Read Moreఅమరావతికి రైల్వే లైన్ .. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన అశ్వినీ వైష్ణవ్
ఎర్రుపాలెం నుంచి నంబూరుకు 57 కి.మీ. ప్రత్యేక మార్గం కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి చెన్నై- హైదరాబాద్-కోల్కతా సిటీలతో అనుసంధానం
Read Moreమహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్: 48 మందితో కాంగ్రెస్ తొలి జాబితా రిలీజ్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టిసారించింది. మిత్ర పక్షాలతో సీట్ల పంపకంపై క్లారిటీ రావడంతో గెలుపు గుర్రాల వేటలో నిమగ్నమైంది. ఈ క్ర
Read Moreసుప్రీం కొత్త సీజేఐ సంజీవ్ ఖన్నా.. నవంబర్ 11న ప్రమాణ స్వీకారం
ఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు స్వీకరించనున్నారు. నవంబర్ 11న సుప్రీం నూతన సీజ
Read Moreఆర్మీ వాహనంపై ఉగ్రదాడి.. ఐదుగురు జవాన్లకు గాయాలు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మూడు రోజుల క్రితం సాధారణ ప్రజలపై కాల్పులు జరిపిన టెర్రరిస్టులు.. గురువారం (అక్టోబర్ 2
Read Moreఈ తలనొప్పి మాకొద్దు.. యువీ ఫౌండేషన్ ప్రకటనలు తొలగిస్తాం..: ఢిల్లీ మెట్రో
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్థాపించిన క్యాన్సర్ ఫౌండేషన్ YouWeCan వివాదంలో చిక్కుకుంది. రొమ్ము క్యాన్సర్(Breast Cancer)పై మహిళల్లో అవగాహన కల్పి
Read Moreశరద్ పవార్ భారీ స్కెచ్.. అజిత్ పవార్ను ఓడించేందుకు రంగంలోకి యంగ్ లీడర్
ముంబై: డిప్యూటీ సీఎం, తన మేనల్లుడు అజిత్ పవార్ను ఓడించేందుకు ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) చీఫ్ శరద్ పవార్ భారీ స్కెచ్ వేశారు. ఎన్సీపీని రెండు ముక్క
Read Moreఅసలేమైంది..: అనుమానస్పద స్థితిలో అయోధ్య జిల్లా అదనపు మేజిస్ట్రేట్ మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్లోని అయోధ్య జిల్లా అదనపు మేజిస్ట్రేట్ ( లా అండ్ ఆర్డర్ ) సూర్జిత్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సుర్సారి కాలనీలోని
Read Moreఇవేం ఆటలు రా బాబూ.. ఒక్కరోజే 95 విమానాలకు బాంబు బెదిరింపులు..
ఢిల్లీ: ఇండియన్ ఎయిర్లైన్స్కు బాంబు బెదిరింపు కాల్స్ బెడద పెద్ద తలనొప్పిగా మారింది. ఇవాళ ఒక్కరోజే (అక్టోబర్ 24, 2024) 95 విమానాలకు భారత్లో బాంబు బె
Read Moreయూపీ బై పోల్స్: కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం
లక్నో: యూపీ అసెంబ్లీ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల (నవంబర్)లో జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయొవద్దని ఆ పార్టీ డిసై
Read Moreమహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్: మాజీ సీఎం శరద్ పవార్కు బిగ్ షాక్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్, మాజీ సీఎం శరద్ పవార్కు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఎన్
Read Moreకేరళలో జీఎస్టీ అధికారుల సోదాలు..105 కేజీల బంగారం సీజ్
కేరళలోని త్రిసూర్లో జీఎస్టీ అధికారులు నిర్వహించిన దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన బంగారం భారీఎత్తున పట్టుబడింది. బుధవారం (అక్టోబర్ 23) సాయంత్రం నుంచి ర
Read More












