దేశం
కాశ్మీర్ మారథాన్లో 21 కి.మీ. పరుగెత్తిన సీఎం ఒమర్ అబ్దుల్లా.. 2 గంటల్లోనే
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా 2 గంటల్లో 21 కిలోమీటర్లు పరుగెత్తారు. ఆదివారం శ్రీనగర్లోని పోలో స్టేడియంలో తొలి అంతర్జాతీయ మా
Read Moreదేవుడి మీద ఒట్టు.. ఏం జరిగినా ఎదుర్కొంటా
బెదిరింపుల వేళ బిగ్ బాస్ షోలో సల్మాన్ ఖాన్ కామెంట్స్ ముంబై: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వరుసగా బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో
Read Moreనేడు సుప్రీంకోర్టులో గ్రూప్1పై విచారణ
న్యూఢిల్లీ, వెలుగు : గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా
Read Moreరిజర్వేషన్లు ఎత్తేసేందుకు కాంగ్రెస్ కుట్ర
అందుకే జీవో 29 తెచ్చారు: ఎంపీ లక్ష్మణ్ న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో రిజర్వేషన్లు ఎత్తేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందని, అందుక
Read Moreవయనాడ్ బై పోల్: కూతురి కోసం నేరుగా రంగంలోకి సోనియా గాంధీ
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్ పార్లమెంట్ బై పోల్పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్షంగా ఎన్నికల
Read Moreబాధితులకు బిగ్ రిలీఫ్: బుల్డోజర్ కూల్చివేతలపై హై కోర్టు స్టే
లక్నో: ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో బుల్డోజర్ కూల్చివేతలపై అలహాబాద్ హైకోర్టు స్టే విధించింది. బాధితులకు ఉత్తరప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్&
Read Moreజమ్మూకాశ్మీర్లో టెర్రరిస్టుల కాల్పుల్లో ఇద్దరు లేబర్ మృతి
సరిహద్దు ప్రాంతంలో ఉగ్రదాడులు పెరిగిపోతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని గందర్బాల్ జిల్లా సోనామార్గ్ ప్రాంతంలో ఇద్దరు వలస కార్మికులను ఉగ్రవాదులు
Read Moreనిత్యానందను గుర్తుచేసిన మరో బాబా.. కారులో రాసలీలలు.. వీడియో వైరల్..!
సికార్: రాజస్థాన్లోని సికార్ జిల్లాకు చెందిన ఓ బాబా రాసలీలల వీడియో నెట్టింట వైరల్ అయింది. కారులో ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు ఆ వీడియో
Read Moreవారణాసి ఈరోజు అభివృద్ధి పండగని చూస్తోంది : ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో అక్టోబర్ 20న పర్యటించారు. రూ.6వేల 700 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆ
Read Moreనానమ్మని త్రిశూలంతో చంపి శివలింగానికి రక్తాభిషేకం : తర్వాత..?
సైన్స్, టెక్నాలజీ వల్ల ప్రపంచ ఇంతగా అభివృద్ధి జరిగినా.. మూడనమ్మకాలపై ప్రజల్లో విశ్వాసం మాత్రం పోవడం లేదు. సొంత నానమ్మనే నరబలి ఇచ్చాడు ఓ వ్యక్తి. నానమ్
Read Moreమహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్: 99 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. మిత్ర పక్షాలతో కలిసి మరాఠిలో మరోసారి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది.
Read Moreఅక్కడ చెత్త వేస్తే..రూ.5వేలు ఫైన్
చెత్త నిర్వహణపై చెన్నై కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. చెత్త వ్యర్థాలను ఎక్కడిపడితే అక్కడ వేస్తే భారీ ఎత్తున జరిమానా విధిస్తోంది. గతంలో రూ. 500 ఉన
Read Moreఢిల్లీలో డేంజర్ బెల్స్..దారుణంగా పడిపోయిన ఎయిర్ క్వాలిటీ లెవెల్స్
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి డేంజర్ బెల్స్ మోగాయి. ఢిల్లీలో గాలి కాలుష్యం ఒక్కసారిగా పెరిగిపోయింది. గాలి నాణ్యత ఆందోళనకర స్థాయిలో పడిపోయింది. ఆద
Read More












