దేశం

తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన  ఆయుష్మాన్ భారత్ పథకం పలు రాష్ట్రాల్లో అమలు కాకపోవడంతో సీరియస్ అయ్యింది సుప్రీంకోర్ట్. దేశ

Read More

గ్లోబల్ ఎకనామిక్‌‌ ఇండెక్స్‌‌‌లో చైనా కంటే మెరుగ్గా ఇండియా

న్యూఢిల్లీ: గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్-2020లో ఇండియా 105వ పొజిషన్‌‌లో నిలిచింది. గతేడాది ర్యాంకింగ్స్‌‌‌ (79వ స్థానం)తో పోల్చితే భారత్ 26 స్థాన

Read More

కంగనాపై డ్రగ్స్ కేసు: విచారణకు హాజరు కావాలని పోలీసుల నోటీసులు

బాలీవుడ్ నటి కంగన రనౌత్ పై ఉచ్చు బిగించేందుకు రంగం సిద్ధమవుతోంది. డ్రగ్స్ కేసులో ఆమెను విచారించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఆమెన

Read More

డిజిటలైజేషన్ లో పార్లమెంటు సమావేశాలు

కరోనా వైరస్ కారణంగా ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలను సాధ్యమైనంత ఎక్కువ డిజిటల్‌ విధానంలోనే నిర్వహించనున్నారు. ఇదే విషయాన్ని లోకసే

Read More

కరోనా వెళ్లిపోయింది: బెంగాల్ బీజేపీ చీఫ్ ఘోష్

కోల్‌కతా: బెంగాల్‌‌లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్, సీఎం మమతా బెనర్జీని టార్గెట్ చేయడానికి రా

Read More

మే నాటికే దేశంలో 64 లక్షల మందికి  కరోనా

మే నాటికే  దేశంలో 64 లక్షల  మందికి  కరోనా సోకినట్లు అంచనా వేసింది  నేషనల్  సెరో సర్వే. అప్పటికీ  దేశంలో ఇంకా లాక్ డౌన్  కుడా ఎత్తేయలేదు. నేషనల్  సెరో

Read More

విద్యను తరగతి గదులకు పరిమితం చేయొద్దు: మోడీ

న్యూఢిల్లీ: చదువును క్లాస్ రూమ్స్ కే పరిమితం చేయొద్దని ప్రధాని మోడీ సూచించారు. 21వ శతాబ్దిలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) విధానంలో స్కూల్ ఎడ్యుకేష

Read More

రియా బెయిల్ పిటిషన్ మరోసారి తిరస్కరించిన ముంబై కోర్టు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం మరియు డ్రగ్స్ ఆరోపణలతో అరెస్టు అయిన రియా చక్రవర్తికి మంబై కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆమెతో పాటు.. ఆమె సోద

Read More

NSD ఛైర్మన్ గా ప్రముఖ నటుడు పరేష్ రావల్

ప్రముఖ నటుడు , బీజేపీ నేత పరేష్ రావల్ కు కీలక పదవి వచ్చింది. పరేష్ రావల్ కు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా(NSD) ఛైర్మన్ గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర  స

Read More

మీ ప్రభుత్వం మహిళలను వేధిస్తోంది.. సోనియాపై కంగనా అటాక్

ముంబై: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్-మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న డైలాగ్ వార్ ఇప్పట్లో ముగిసేలా లేదు. ఈ విషయం ముగిసిపోయినట్లు తాము భావిస్తున

Read More

టెర్రర్ గ్రూప్స్ లేవని పాకిస్తాన్ నిర్థారించుకోవాలి

ఇండో-యూఎస్ జాయింట్ స్టేట్ మెంట్ వాషింగ్టన్: పాకిస్తాన్ తమ దేశ భూభాగంలో ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు జరగకుండా చర్యలు చేపట్టాలని యూఎస్-ఇండియా ఉమ్మడి ప్రక

Read More

చైనా ఆక్రమిత భూమిని ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారు?

కేంద్రాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీ న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో కేంద్రం విఫలమైందంటూ గురువారం విమర్శించిన కాంగ్రెస్ పార్టీ మరోమారు సర్కా

Read More

కరోనా ఉగ్రరూపం..ఒక్కరోజే 96,551 కేసులు..1209 మరణాలు

దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. టెస్టులు పెరిగిన కొద్దీ కేసులు కూడా పెరుగుతున్నాయి. గత రెండు రోజుల నుంచి దేశంలో 11 లక్షలకు పైగా కరోనా టెస్టులు చేస్

Read More