దేశం

కేంద్ర జలశక్తి మంత్రిని కలసిన ఏపీ మంత్రి, ఎంపీలు

ఢిల్లీ: కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీలు మిథున్ రెడ్డి, గోరంట్ల మాధవ్, ల

Read More

ప్రీ-క్లినికల్ ట్రయల్‌‌ దశలో నాలుగుకు పైగా వ్యాక్సిన్‌‌లు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేప

Read More

ఫాసిస్ట్ సర్కార్ ముందు మోకరిల్లబోం

న్యూఢిల్లీ: రాజ్య సభలో వ్యవసాయ బిల్లులు ప్రవేశ పెడుతున్న సమయంలో నిరసనలు తెలిపిన 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఈ విషయంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. స

Read More

ఇంత జరుగుతున్నా.. ముంబై పోలీసులు పట్టించుకోవడం లేదు

బాలీవుడ్ సినీ పరిశ్రమలో అమ్మాయిలపై వేధింపులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు బీజేపీ ఎంపీ రూపా గంగూలీ. అవకాశాల కోసం వెళ్లిన వారిని లైంగికంగా వేధిస్తున్నార

Read More

రైతుల కంట రక్తపు కన్నీళ్లు పెట్టిస్తున్నారు

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ గవర్నమెంట్ రైతుల కంట రక్తపు కన్నీళ్లు వచ్చేలా చేస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శించారు. కేంద్రం రాజ్య సభలో రె

Read More

కరోనా రికవరీల్లో భారత్ దే అగ్రస్థానం

దేశంలో కరోనా కరోనా  వ్యాప్తి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజు దాదాపు 95 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 86,961 

Read More

నేను కూడా రైతునే.. ప్రభుత్వం ఫార్మర్స్‌‌ను బాధపెట్టదు

న్యూఢిల్లీ: రాజ్య సభలో కేంద్రం వ్యవసాయ బిల్లులు ప్రవేశ పెట్టిన సమయంలో విపక్ష సభ్యులు ప్రవర్తించిన తీరుపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ మండిపడ్డారు

Read More

రాజ్యసభలో గందరగోళం.. 8 మంది ఎంపీలు సస్పెండ్

రాజ్యసభలో 8మంది సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు ఛైర్మన్ వెంకయ్యనాయుడు.  కొత్త వ్యవసాయ బిల్లుపై   ఆదివారం రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ పట్ల ద

Read More

కుప్పకూలిన మూడంతస్తుల బిల్డింగ్..8 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. థానేలోని భివాండి నగరంలో  మూడు అంతస్థుల బిల్డింగ్ కుప్ప కూలింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. స్థానికుల సమాచార

Read More

కరోనా నుంచి కోలుకొని.. గుడిలో స్టెప్పులేసిన ఎమ్మెల్యే

గాంధీనగర్‌‌: కాంట్రవర్షియల్‌‌ స్టేట్‌‌మెంట్స్‌‌తో వార్తల్లో ఉండే బీజేపీ గుజరాత్‌‌ ఎమ్మెల్యే మధు శ్రీవాస్తవ్‌‌ మరోసారి వార్తల్లోకెక్కారు. ఈమధ్యే కరోనా

Read More

కరోనాపై గెలిచిన 106 ఏండ్ల అవ్వ

థానే: వందేండ్లు దాటిన అవ్వ కరోనాను జయించింది. ఇటీవల వైరస్‌‌ బారిన పడ్డ ఆమె.. ఈజీగా దాన్నుంచి బయట పడింది. మహారాష్ట్రలోని డోంబీవలిలో ఉండే ఆ అవ్వకు ప్రస్

Read More

కరోనాపై పోరుకు రాష్ట్రానికి రూ. 256 కోట్లు

హైదరాబాద్, వెలుగు: కరోనాను ఎదుర్కొనేందుకు తెలంగాణకు రూ.256 కోట్లు సాయం చేసినట్టు కేంద్రం వెల్లడించింది. మొదటి దశలో రూ.181 కోట్లు ఇవ్వగా, రెండో దశలో మర

Read More

దేశంలో ఇంటర్నెట్‌‌‌‌ యూజర్లు 74 కోట్లు

    వీరిలో జియో కస్టమర్లే 52 శాతం     వైర్డ్​ ఇంటర్నెట్​ కనెక్షన్లలో బీఎస్ఎన్ఎల్​ టాప్ న్యూఢిల్లీ:  మన దేశంలో ఇంటర్నెట్‌‌ యూజర్ల సంఖ్య వేగంగా పెరుగు

Read More