దేశం

టీమిండియా కెప్టెన్‌‌కు యోయో టెస్ట్ తప్పనిసరా?

న్యూఢిల్లీ: ప్రజలు మానసికంగా, శారీరకంగా ఎప్పుడూ ఫిట్‌‌గా ఉండాలని చెప్పే ఉద్దేశంతో కేంద్ర సర్కార్ గతేడాది ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ మూమె

Read More

డ్రగ్స్ కేసు: దీపికా పదుకొనె‌‌‌ వాట్సాప్ చాట్‌‌లో ఏముంది?

ముంబై: బాలీవుడ్‌‌లో డ్రగ్స్ వినియోగం విషయంపై విచారణ చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) నలుగురు టాప్ హీరోయిన్లకు నోటీసులు జారీ చేసింది. ద

Read More

కరోనాతో అటామిక్ సైంటిస్ట్ శేఖర్ బసు కన్నుమూత

అటామిక్ ఎన‌ర్జీ క‌మిష‌న్ మాజీ చైర్మ‌న్,అటామిక్ సైంటిస్ట్ పద్మశ్రీ 68 ఏళ్ళ శేఖ‌ర్ బ‌సు ఇవాళ(గురువారం,సెప్టెంబర్-24) క‌న్నుమూశారు. కొద్దిరోజుల క్రితం కర

Read More

పళ్లుతోముతూ బ్రష్‌ మింగిండు.. 30 నిమిషాలు సర్జరీ చేసి తీసిన డాక్టర్లు

అరుణాచల్ ప్రదేశ్ లో ఓ విచిత్ర సంఘ‌ట‌న జ‌రిగింది. పసీఘాట్‌కు చెందిన 39 ఏళ్ల ఓ వ్యక్తి.. బ్ర‌ష్ చేసుకునేటప్పుడు అనుకోకుండా 19 సెంటీమీటర్ల టూత్ బ్రష్ మిం

Read More

రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సింది

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వీటిని వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానాలో రైతులు పెద్ద ఎత్తున నిరసనల

Read More

కరోనా బారినపడి కోలుకుంటున్న నటుడు విజయ్‌కాంత్

నటుడు, దేశీయ ముర్పోక్కు ద్రావిడ కజగం (DMDK) పార్టీ వ్యవస్థాపకుడు విజయకాంత్ కరోనా బారినపడ్డాడు. ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో చెన్నైలోని MIOT ఆస్పత్

Read More

కంగనాకు నోటీసులు ఎందుకివ్వలే.?..ఎన్సీబీపై నగ్మా ఫైర్

బాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. వాట్సప్ చాట్ ఆధారంగా  డ్రగ్స్ వాడుతున్నారనే ఆరోపణలతో కొంత మందికి నోటీసులిచ్చినప్పుడు..  తాను

Read More

పేదలను దోచుకొని మిత్రులకు సాయం చేస్తున్నారు

న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన లేబర్ బిల్లులపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మండిపడ్డారు. మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం తమ మిత్రులకు ప్రయోజన

Read More

డీఆర్‌డీవోను పాతిపెట్టారు.. కాగ్ రిపోర్ట్‌‌పై కాంగ్రెస్ సీరియస్

న్యూఢిల్లీ: మోడీ సర్కార్‌‌పై ప్రతిపక్ష కాంగ్రెస్ విరుచుకుపడింది. కాగ్ ఆడిట్ ఆధారంగా ప్రభుత్వం మీద కాంగ్రెస్ విమర్శలు చేసింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జ

Read More

కశ్మీర్ లో ఉగ్రదాడి..జవాన్ మృతి

జమ్ము కశ్మీర్ బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. చదూరా ఏరియాలో CRPF పార్టీపై దాడి చేశారు. మోటర్ సైకిల్ పై వచ్చిన టెర్రరిస్టులు… CRPF ట్రూ

Read More

సమన్ల విషయంలో కన్ఫ్యూజన్.. రకుల్ ప్రీత్ విచారణ వాయిదా

ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ కేసులో డ్రగ్ కోణం కీలకంగా మారింది. తాజాగా డ్రగ్ కేసులో నలుగురు టాప్ హీరోయిన్స్‌‌కు నార్కోటిక్స్ డ్రగ్ కంట్రోల్ బ్యూర

Read More

ఎంఎస్‌‌పీని కాంగ్రెస్ ఎందుకు చట్టం చేయలేదు?

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకురావాలనుకున్న కొత్త బిల్లుల్లో రెండు బిల్స్ రాజ్య సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. విపక్ష స

Read More

గాంధీ భారత్‌‌లో కలిశాం.. మోడీ ఇండియాలో కాదు

జమ్మూ: కాశ్మీరీలు తమను తాము భారతీయులమని భావించడం లేదని జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా అన్నారు. కాశ్మీరీలు తాము ఇండియన్‌‌గా ఉండాలని అనుకోవడం

Read More