దేశం
ఆత్మగౌరవం ఉన్న మహిళలపై రేప్ జరిగితే ఆత్మహత్య చేసుకుంటారు : కాంగ్రెస్ చీఫ్
కేరళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముల్లపల్లి రామచంద్రన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఆధ్వర్
Read Moreఉగ్రవాదులకు చావుదెబ్బ : ఎన్ కౌంటర్ లో హిజ్బుల్ కమాండర్ మృతి
శ్రీనగర్ శివార్లలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఇది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడడంలో పెద్ద విజయమని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read Moreకొంచెం సేపు ఆగండి పంతులుగారు..నా లవర్ వస్తున్నాడు : పందిట్లో ట్విస్ట్ ఇచ్చిన పెళ్లి కూతురు (వీడియో)
ఆకాశమంత అరుగు, బూదేవంత పందిరి. పందిట్లో పెళ్లి కొడుకు – పెళ్లికూతురు. పంతులు మంత్రాలు చదువుతున్నాడు. బంధువులందరూ పెళ్లి తతంగాన్ని చూస్తున్నారు. మధ్య మ
Read Moreసెక్యులరిజం ఉనికిని ప్రమాదంలోకి నెడుతున్నారు
న్యూఢిల్లీ: భారత్లో సెక్యులరిజం ప్రమాదంలో పడిందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చెప్పారు. అధికార బీజేపీ లౌకికవాదం ఉనికిని ప్రమాదంలోకి నెట్టేస్తోందని థరూర
Read Moreబీజేపీని ఓడించలేమని ఎవరన్నారు?.. ఆ పార్టీ ఓటమికి బిహార్తోనే నాంది
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎప్పటికైనా ఓడిపోతుందని ప్రతిపక్ష పార్టీలు నమ్మాలని మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం చెప్పారు. అందుకు తొలి అడు
Read Moreఒక్క ఫోన్ కాల్ తో ఏమైందో తెలుసుగా..కేసీఆర్ ఇక నీ ఆటలు సాగవ్
దుబ్బాక లో పబ్లిక్ దుమ్ము లేపుతున్నారని అన్నారు ఎంపీ అరవింద్ .బీజేపీ పువ్వు గుర్తు కు ఓటేసెందుకు సిద్దం అయ్యారని ధీమా వ్యక్తం చేశారు. అందుకే దుబ్బాకకు
Read Moreఎన్డీయే ఆధిక్యంతో కొందరికి నిద్ర పట్టట్లేదు
ఛప్రా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఓటింగ్ ట్రెండ్స్ రాజకీయ పండితులను తప్పుగా నిరూపించాయని ప్రధాని మోడీ అన్నారు. ఫస్ట్ ఫేజ్ ఓటింగ్ తర్వాత బిహార్
Read Moreఅల్లాద్దీన్ దీపం పేరుతో రూ.2.5 కోట్లకు టోకరా
మీరఠ్: అల్లాద్దీన్ దీపం పేరుతో ఉత్తర్ ప్రదేశ్లోని మీరఠ్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు మోసానికి పాల్పడ్డారు. మహిమలు కలిగిన అల్లాద్దీన్ దీపం ఇదేనంటూ ఓ డాక
Read Moreట్రంప్ గెలవడం సింహానికి, ఎలుగుబంటికి కూడా ఇష్టం లేదు
నవంబర్ 3న అమెరికా కొత్త అధ్యక్షుడు ఎవరనేది తేలియాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికల ఫలితాలు అమెరికాతో పాటు, రష్యాలో హాట్ టాపిగ్గా మారాయి. అమెరికా అధ్యక్ష ఎన్న
Read Moreలవ్ జిహాద్ను ఆపేస్తారా?.. అంతిమ యాత్రకు సిద్ధమవుతారా?
సీఎం యోగి ఆదిత్యనాథ్ వార్నింగ్ జౌన్పూర్: పెళ్లి కోసం మతమార్పిడి చేయడం ఆమోదయోగ్యం కాదని రీసెంట్గా అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై ఉత్తర
Read Moreదేశంలో కొత్తగా 46 వేల 964 మందికి కరోనా
దేశంలో కొత్తగా 46 వేల 964 మందికి కరోనా సోకినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 81 లక్షల 84 వేల 83 కు చేరాయి. కరోనాతో
Read Moreకరోనాతో తమిళనాడు అగ్రికల్చర్ మినిష్టర్ మృతి
కరోనావైరస్ బారినపడి తమిళనాడు వ్యవసాయ మంత్రి దొరైక్కన్నూ(72) మృతిచెందారు. ఆయనకు అక్టోబర్ 13 కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. దాంతో ఆయన చెన్సైలోని కావే
Read Moreఅవును నేను కుక్కనే..జనమే నా యజమానులు..నా యజమానుల్ని మోసం చేస్తే కొరికేస్తా
మధ్యప్రదేశ్ లో పోలిటికల్ వార్ హీటును పెంచేస్తుంది. నవంబర్ 3న జరిగే 28 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆయా పార్టీల నేతలు ప్రచారాన్ని
Read More












