దేశం
పెళ్లి కోసమే మతం మారడం వల్ల ప్రయోజనం లేదు
పెళ్లి కోసమే మత మార్పిడి చేసుకోవడం కుదరదని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంట తమకు రక్షణ కావాలంటూ వేసిన పిటిషన్ ను కొట్టేసింది.
Read Moreపుల్వామా దాడిపై స్వార్థ రాజకీయాలు చేశారు
కెవాడియా: గతేడాది పుల్వామాలో భారత సైనికుల మీద జరిగిన ఉగ్రదాడిపై విపక్షాల వైఖరిని ప్రధాని నరేంద్ర మోడీ తప్పుబట్టారు. ఆ దాడిలో 40 మంది పారామిలిటరీ సైనిక
Read Moreవీడియో: స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద సర్దార్కు నివాళులు అర్పించిన ప్రధాని
సర్ధార్ వల్లభాయ్ పటేల్ 145వ జయంతి సందర్భంగా గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. భారతదేశానికి తొలి హోంమంత్ర
Read Moreముంబై రోడ్డుపై ఫ్రాన్స్ ప్రెసిడెంట్ పోస్టర్లు
ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ పోస్టర్లను ముంబైలో రోడ్డుపై అంటించారు. ఆ పోస్టర్ల పైనుంచి వెహికల్స్, జనం వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వ
Read More24 గంటల్లో 48,268 కేసులు..59,454 మంది రికవరీ
దేశంలో గడిచిన 24 గంటల్లో మరో 48,268 కేసులు నమోదవగా 551 మంది చనిపోయారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 81,37,119 కు చేరగా..మరణాలు 1,21,641 కు చేరాయి
Read Moreసర్కారీ స్కూళ్ల స్టూడెంట్స్కు మెడికల్ సీట్లలో 7.5% రిజర్వేషన్
ఆర్డినెన్స్కు తమిళనాడు గవర్నర్ ఓకే చెన్నై: గవర్నమెంట్ స్కూల్స్లో చదివి నేషనల్ ఎల్జిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)
Read Moreమహిళల భద్రతకు ‘ మేరీ సహేలి’
రైలు ఎక్కినప్పటి నుంచి దిగేదాకా.. న్యూఢిల్లీ: రైళ్లలో మహిళా ప్యాసింజర్ల భద్రత కోసం సరికొత్త ఆపరేషన్ షురువైంది. రైలు ఎక్కినప్పటి నుంచి దిగేదాకా.. మొత్త
Read Moreభార్యను సీఎం చేయడం తప్ప..మహిళల కోసం ఏం చేయలే
ఆర్జేడీ చీఫ్ పై బీహార్ సీఎం నితీశ్ కుమార్ విమర్శలు ఖగరియా(బీహార్): జైలుకెళ్లినప్పుడు తన భార్యను సీఎం కుర్చి మీద కూర్చోబెట్టడం తప్ప మహిళల సంక్షేమం కో
Read Moreబ్యాంకులకు క్రెడిట్ కార్డుల గండం
రిస్కులో లక్ష కోట్ల విలువైన లోన్లు ముంబై: కరోనా వల్ల చాలా మంది క్రెడిట్ కార్డు హోల్డర్ల ఆదాయం విపరీతంగా పడిపోవడంతో వసూళ్లు తగ్గుతున్నాయని, ఇవి మర
Read Moreజార్ఖండ్ లో CRPF ట్రక్కు బోల్తా: గాయపడ్డ జవాన్లు
జార్ఖండ్ లోని గిరిధ్ జిల్లా CRPF జవాన్లతో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడింది. రోడ్డుపై పశువుల మంద అడ్డు రావడంతో వాటిని తప్పించే క్రమంలో ట్రక్కు అదుపు తప్
Read Moreటీ అమ్ముతూ తన అక్కా – చెల్లెల్ని చదివిస్తున్న 14ఏళ్ల బాలుడు
కరోనా కారణంగా కోట్లాది మంది ఉద్యోగాలు పోగొట్టుకొని రోడ్డున పడ్డారు. దీంతో కుటుంబపోషణ కోసం రోజూవారి కూలీలుగా మారిపోతున్నారు. ముంబైకి చెందిన ఓ మహిళ కరోన
Read Moreయాంటీ షిప్ మిసైల్ ను ప్రయోగించిన భారత్
భారత్ యాంటీ షిప్ మిసైల్ (ASHM) ను పరీక్షించింది. బంగాళాఖాతంలో యుద్ధనౌక INS కోర నుంచి ఇండియన్ నేవీ ఈ ప్రయోగం చేపట్టింది. నిర్దేశిత లక్ష్యాన్ని క్షిప
Read Moreన్యూట్రీ ట్రైన్ ప్రారంభించిన మోడీ
సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటిస్తున్నారు ప్రధాని నరేంద్రమోడీ. కేవడియాలో ఆరోగ్యవనం, న్యూట్రీషన్ పార్క్ తో పాటు.. ఏక్తా మాల్ ను ప్రారంభించారు. తర్వాత ప
Read More












