దేశం
షరతులు వర్తిస్తాయి : విదేశీ విమాన స్వరీసులు రద్దు
ప్రపంచ దేశాల్లో కరోనా ఉధృతి రోజురోజుకి పెరిగిపోతుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరికలు జారీచేస్తోంది. ఈ నేపథ్యం
Read More20 ఏళ్ల యువతిని అడవిలో బంధించి 14 రోజలపాటు అత్యాచారం
రాజస్థాన్లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ 20 ఏళ్ల యువతిని అడవిలో బంధించి 14 రోజులు పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. యువతి నవంబర్ 9న తన మామ ఇంట్
Read Moreఉద్రిక్తంగా చలో ఢిల్లీ.. సరిహద్దులు మూసివేత
రైతుల ఛలో ఢిల్లీ కార్యక్రమం హర్యానాలో ఉద్రిక్తంగా మారింది. కేంద్రం ప్రవేశ పెట్టిన కొత్త వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఇవాళ చలో ఢిల్లీకి హర్యానా, పంజా
Read Moreబోట్ ఫ్యూయల్ ట్యాంకులో డ్రగ్స్ రవాణా
తమిళనాడులో భారీగా మాదకద్రవ్యాలను పట్టుబడ్డాయి. బోట్లోని ఖాళీ ఇంధన ట్యాంకులో డ్రగ్స్ దాచి రవాణా చేస్తున్నారని భారత కోస్ట్ గార్డ్ అధికారులు గుర్తించి బ
Read Moreబర్త్డే రోజే సూసైడ్ చేసుకున్న మైనర్ బాలుడు
పుట్టినరోజును అందరూ జరుపుకోవాలనుకుంటారు. పిల్లలైతే మరీనూ.. స్నేహితులను, చుట్టాలను పిలిచి అందరి ముందు కేక్ కట్ చేయాలని ఆశపడుతుంటారు. అలాగే బర్త్ డే చేస
Read Moreఒక్కరోజే 44,489 కేసులు..524 మరణాలు
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44 వేల 489 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 92
Read Moreఆస్కార్ బరిలో జల్లికట్టు.. దున్నపోతు రంకెలేసేనా?
న్యూఢిల్లీ: మలయాళంలో ఘన విజయం సాధించిన జల్లికట్టు చిత్రం ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో ఇండియా నుంచి రేసులో నిలవనుంది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీల
Read Moreనివర్ తుఫాన్ ఎఫెక్ట్ ..తెలంగాణలో భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలపైనా నివర్ తుఫాన్ ప్రభావం చూపుతోంది. దక్షిణ తెలంగాణకు భారీ వర్ష సూచన చేశారు వాతావరణ అధికారులు. రేపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కుంభవృ
Read Moreవినమ్రంగా ఎలా ఉండాలో ఆయనే నేర్పారు
గౌహతి: అస్సాం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ తనకు గురువు లాంటి వారని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. తరుణ్ గొగోయ్ (86) సోమవారం కన్నుమూసిన సంగతి తెలి
Read Moreపెరుగుతున్న కరోనా కేసులు.. డిసెంబర్ 1 నుంచి కొత్త మార్గదర్శకాలు
హైదరాబాద్: కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకీ వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం
Read Moreబీజేపీలో చేరిన మండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్
టీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్స్వామి గౌడ్ బీజేపీలో చేరారు. ఉద్యోగ సంఘాల నేతగా, తెలంగాణ ఉద్యమనేతగా టీఆర్ఎస్ లో చురుకైన పాత్రపోషించిన స్వా
Read Moreదూసుకొస్తున్న నివర్ తుపాను
నివర్ తుపాను తమిళనాడు తీరం వైపు దూసుకొస్తోంది. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వాయువ్యదిశగా కదులుతోంది. ప్రస్తుతం తమిళనాడులోని కడలూరు కు 290 కిలోమీటర్లు, ప
Read Moreడిజిటల్ మీడియా వ్యాప్తికోసం ఇ-కాన్క్లేవ్
సోషల్ మీడియా వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో.. సోషల్ మీడియా వ్యాప్తిని పెంచేందుకు గాను త్వరలోనే ఇ-కాన్క్లేవ్ను నిర్వహిస్తామని ఫోర్త్ డైమ
Read More












