దేశం
రైతులతో ప్రభుత్వం చర్చలు : మీ బోజనం మాకొద్దు.. వండుకొని తెచ్చుకున్నాం
వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా 8రోజులుగా రైతులు ఢిల్లీలో ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమంపై కేంద్రం ముగ్గురు కేంద్రమంత్రులు.., రైతులతో చర్చలు జరిపిస్తుంది.
Read Moreతొలి లవ్ జీహాద్ కేసు : మతం మార్చుకో లేదంటే..చంపేస్తా
ఉత్తర ప్రదేశ్ లో తొలి లవ్ జీహాద్ కేసు నమోదైంది. లవ్ జిహాద్కు వ్యతిరేకంగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం లవ్ జిహాద్ పేరుతో కొత్త చట్టాన్ని అమలు చేసింది. చట్
Read MoreMDH కంపెనీ ఓనర్ పద్మభూషన్ ధర్మపాల్ గులాటీ కన్నుమూత
ప్రముఖ మసాలా ఉత్పత్తుల సంస్థ MDH కంపెనీ ఓనర్ పద్మభూషన్ మహాశయ్ ధర్మపాల్ గులాటీ చనిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మపాల్ ఢిల్లీలోని ఓ ప్
Read Moreరైతులకు ఇంతకంటే ఏం ఇవ్వగలను..పద్మ విభూషణ్ వెనక్కి ఇచ్చిన మాజీ సీఎం
పంజాబ్ మాజీ సీఎం శిరోమణి అకాలీదశ్ పార్టీ నేత ప్రకాష్ సింగ్ బాదల్ రైతుల పోరాటానికి మద్దతుగా నిలిచారు. భారత ప్రభుత్వం తనకు బహుకరించిన పద్మవిభూషణ్ అవార్డ
Read Moreఅయ్యప్ప భక్తులకు శుభవార్త
శబరిమల: కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పింది. శబరిమలకు అనుమతించే భక్తుల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాల్లో అయ్యప్పను దర
Read Moreడిసెంబర్ 31న కొత్త పార్టీపై రజినీకాంత్ ప్రకటన
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్తపార్టీ గురించి ఆయన అభిమానులు ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారందరికీ ఆయన శుభవార్త చెప్పారు. డిసెంబర్ 31న కొ
Read More95 లక్షలు దాటిన కేసులు..90 లక్షలకు చేరువలో రికవరీ
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా 40 వేలకు దిగువ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 35 వేల 551 కరోనా కేసులు నమోదయ్
Read Moreఉద్యోగం వచ్చిన గంటల్లోనే… రైలు నుంచి కింద పడి యువతి మృతి
చెన్నైలో విషాదం చోటుచేసుకుంది. రన్నింగ్ ట్రైన్ నుంచి అదుపు తప్పి కింద పడిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఉద్యోగం వచ్చిందని ఆనందించేలోపే రైలు నుంచి కి
Read Moreగ్యాస్ వినియోగదారులకు షాక్.. ఒకేసారి రూ. 50 పెంపు
దేశంలో గత 12 రోజుల నుంచి చమురు ధరలు రోజూ పెరుగుతున్నాయి. అవి చాలదన్నట్లు తాజాగా గ్యాస్ ధరలను కూడా పెంచుతూ చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. ఒక్కో గ్యాస్ సి
Read Moreభోపాల్ గ్యాస్ ఘటన నుంచి తప్పించుకున్న 102 మంది కరోనాతో మృతి
మధ్యప్రదేశ్లో 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ ఘటన అప్పట్లో దేశాన్ని కుదిపేసింది. అప్పడు ఆ ఘటనలో అనారోగ్యంపాలై కోలుకున్న కొంతమంది తాజాగా కరోనావైరస్ బారిన
Read Moreఒకేసారి ఎన్నికలు దేశానికి.. రాజకీయ పార్టీలకూ మంచిదే
మన దేశంలో ఏటా రెండు, మూడు రాష్ట్రాల్లో ఏదో ఒక ఎలక్షన్ జరుగుతూనే ఉంటుంది. పార్లమెంట్, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలు.. ఇలా రాష్ట్రంలో, కేంద్ర
Read Moreలాకప్ రూముల్లో సీసీ కెమెరాలు పెట్టండి..అన్ని రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఆరు వారాల్లో యాక్షన్ ప్లాన్ చెప్పాలని ఆర్డర్ న్యూఢిల్లీ: పోలీస్ స్టేషన్లలోని ఇంటరాగేషన్, లాకప్
Read Moreనన్ను ముందే విడుదల చేయండి: కోర్టుకు అప్పీల్ చేసుకున్న శశికళ
ఇప్పటికే రూ.10కోట్లు ఫైన్ కట్టిన లాయర్ బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత స్నేహితురాలు శశి
Read More












