దేశం

అనిల్‌‌ అంబానీ మెడ చుట్టూ బిగుసుకుంటున్న అప్పుల ఉచ్చు

అనిల్‌‌ దారులన్నీ క్లోజ్‌‌! బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు: మాజీ బిలినియర్‌‌‌‌ అనిల్‌‌ అంబానీ మెడ చుట్టూ అప్పుల ఉచ్చు మరింతగా బిగుసుకుపోతోంది. పర్సనల్‌‌ గ

Read More

భారత్ నుంచి రైస్‌‌ను కొనుగోలు చేయనున్న చైనా

ముంబై: తూర్పు లడఖ్‌‌లో ఉద్రికత్తల నేపథ్యంలో భారత్-చైనా సంబంధాల్లో ప్రతిష్ఠంభన నెలకొంది. ఈ సమయంలో భారత్ నుంచి రైస్‌‌ను కొనుగోలు చేయాలని చైనా నిర్ణయించి

Read More

మాస్కులు కట్టుకోకుంటే సమాజ సేవ చేయాల్సిందే

గాంధీనగర్: కరోనా తీవ్రత మళ్లీ ఎక్కువవుతోంది. యూరప్‌‌లోనే గాక ఆసియా దేశాల్లోనూ వైరస్ పాజిటివ్‌‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. వైరస్ బారి నుంచి రక్షణగా తప్పక

Read More

నేను సీఎం అయితే కునుకు తీసే రూల్ తెస్తా

పనాజీ: గోవాలో 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్షన్స్‌‌కు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ రాజకీయ నేతలు అప్పుడే వాగ్ధానాలు ఇవ్వడం మొదలైంది. గోవా

Read More

అలర్ట్.. దక్షిణాదికి మరో తుఫాన్ హెచ్చరిక

నివర్ తుఫాన్ కలిగించిన నష్టం కోలుకోకముందే తమిళనాడుపైకి బురేవీ తుఫాన్ దూసుకొస్తోంది. బుధవారం  సాయంత్రానికి బురేవీ తుఫాన్ శ్రీలంకలోని ట్రింకోమలీ సిటీని

Read More

రైతుల ఆదాయాన్ని పెంచుతానని.. మిత్రుల సంపాదన పెంచారు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రగడ నడుస్తోంది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు దేశ రాజధాని ఢిల్లీ బాట పట్టారు.

Read More

దేశంలో 95 లక్షలకు చేరువైన కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత మూడు రోజులుగా 40 వేలకు దిగువ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో  కొత్తగా 36 వేల 604 కరోనా కేసులు నమోదయ్యా

Read More

ప్రధానమంత్రి ఫసల్​ బీమాతో రైతన్నకు భరోసా

ప్ర్రధానమంత్రి ఫసల్​ బీమా యోజన(పీఎంఎఫ్​బీవై). రైతులకు పంటల సమయంలో ఎదురయ్యే ప్రకృతి సిద్ధమైన రిస్క్​లన్నింటి నుంచి రక్షణ కల్పించే లక్ష్యంతో ప్రారంభించి

Read More

పెళ్లి వాహనంపై బోల్తా పడ్డ ఇసుక లారీ.. ఎనిమిది మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లోని కౌశంబీలో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి వాహనంపై ఇసుక లారీ పడడంతో 8 మంది అక్కడికక్కడే చనిపోయారు. బుధవారం తెల్లవారుజామున ఒక కుటుంబానికి

Read More

సన్నీడియోల్ కు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి తీవ్రత తగ్గడం లేదు. సామాన్యల నుంచి  సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల వరకు ఎవర్నీ వదలడం లేదు. ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడగా..కొందరు ప్

Read More

కరోనాతో బీజేపీ ఎంపీ మృతి

కరోనా బారినపడి బీజేపీకి చెందిన రాజ్యసభ ఎంపీ అభయ్ భరద్వాజ్ (66) మృతిచెందారు. ఆయన గుజరాత్ నుంచి రాజ్యసభ్యకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కరోనాకు చికిత్స

Read More

కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాల చర్చలు ఫెయిల్

మూడు అగ్రి చట్టాలను రద్దు చేయాల్సిందేనన్న రైతులు హైలెవల్ కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రుల ప్రతిపాదన కొత్త చట్టాలు డెత్ వారెంట్ల లాంటివని రైతుల కామెంట్

Read More

దేశంలోని ప్ర‌జ‌లంద‌రికీ వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు

న్యూఢిల్లీ: దేశంలో ఉన్న‌ ప్రజలందరికీ కోవిడ్ టీకా అందించాల్సిన అవసరం లేదని కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ టీకా

Read More