దేశం
దేశంలో 92 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44 వేల 376 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 92
Read Moreఎవరి మేలు కోసం ప్రైవేటు వర్సిటీలు..?
రాష్ట్రంలోని యూనివర్సిటీలను ఆరేండ్లుగా కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఉస్మానియా, జేఎన్టీయూ, కాకతీయ వంటి వర్సిటీలన్నీ ఇప్పుడు నిధులు, నియామ
Read Moreరాత్రిపూట మహిళలకు ఫ్రీ రైడ్ అంటూ వైరల్ మెసెజ్
కేరళలో రాత్రిపూట మహిళలకు ఫ్రీ రైడ్ అంటూ సోషల్ మీడియాలో ఓ మెసెజ్ వైరల్ అవుతోంది. ఆ మెసెజ్లో నిజం లేదని కేరళ పోలీసులు స్పష్టంచేశారు. రాత్రివేళ ఒంటరిగా
Read Moreమంజీర లోయలో ‘అశోకుడి’ ఆనవాళ్లు
కోటిలింగాల, ధూళికట్ట కంటే ముందునాటివిగా గుర్తింపు తెలంగాణ శాసన చరిత్రలో కొత్త అధ్యాయం అంటున్న రీసెర్చర్లు హైదరాబాద్, వెలుగు: ఇండియా ఉపఖండాన్ని ఏలిన
Read Moreకొత్త విద్యా విధానంతో… స్కిల్స్ పెరుగుతయ్
ఒక దేశం భవిష్యత్తులో పవర్ ఫుల్ కంట్రీగా నిలబడాలంటే.. ఆ దేశ పౌరులకు అందించే ఎడ్యుకేషనే పునాది. ఆ పునాది ఎంత గట్టిగా ఉంటే దేశం అంత గొప్పగా ఎదుగుతుంది. ఈ
Read Moreముంచుకొస్తున్న నివార్ తుఫాన్
గంటకు 120 నుంచి 130 కి.మీ. వేగంతో గాలులు చెన్నై సహా ఇతర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ అధికారుల వార్నింగ్ పుదు
Read Moreవ్యాక్సిన్ పంపిణీకి మెకానిజం రెడీ చేయండి
సీఎంలకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశం 130 కోట్ల మందికి టీకా సజావుగా అందేలా ఓ వ్యవస్థ ఉండాలి కేసులు తగ్గుతున్నాయని నిర్లక్ష్యం వద్దు ఆర్టీపీసీఆర్ టెస్టుల
Read Moreహిందువా.. ముస్లిమా అని చూడం:అలహాబాద్ హైకోర్టు
పెళ్లి చేసుకున్నవారు మేజర్లయితే చాలు అలహాబాద్: వివాహాల్లో హిందూ, ముస్లిం అనే తేడాలను కోర్టు చూడదని.. పెండ్లి చేసుకున్న వారు మేజర్లా కాదా అనేది మాత్రమే
Read Moreస్పుత్నిక్ V వ్యాక్సిన్ ధర రూ.750
2 నుంచి 8 డిగ్రీల టెంపరేచర్ లో స్టోర్ చేయొచ్చు: రష్యా టీకా 95 శాతం ఎఫెక్టివ్ గా పని చేస్తుందని వెల్లడి న్యూఢిల్లీ: రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్
Read Moreఅయోధ్య ఎయిర్పోర్టు పేరు మార్పు!
యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య విమానాశ్రయాన్ని మర్యాద పురుషోత్తం శ్రీరామ్ విమానాశ్రయంగా మార్చాలని యూపీ కేబినేట్ నిర్ణయించింది. ఆ ప్రతిప
Read Moreకాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత ,రాజ్యసభ సభ్యులు అహ్మద్ పటేల్(71) కన్నుమూశారు.కరోనాతో నెల రోజులుగా చికిత్స పొందుతున్న అహ్మద్ పటేల్ ఇవాళ ఉదయం ఆస్పత్రిలో మృతి చెం
Read Moreఅర్రె నాకు కోపం వస్తుంది..నువ్వు ఏం చేస్తున్నావ్..నిన్ను కొడతా
పిల్లల్ని హెయిర్ కట్ కోసం సెలూన్ షాపుకి తీసుకెళితే ముప్పుతిప్పులు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తారు. అయితే ఒక్కోసారి హెయిర్ కట్ చేసే సమయంలో పిల్ల
Read Moreచైనాకు భారీ షాక్ : 43 యాప్స్ ను బ్యాన్ చేసిన కేంద్రం
చైనాకు భారత్ మరోసారి షాకిచ్చింది. ఇటీవల కేంద్రం దేశంలో చైనా ఉత్పత్తులతో పాటు యాప్స్ ను బ్యాన్ చేస్తూ డ్రాగన్ కంట్రీకి చుక్కలు చూపిస్తుంది. తాజాగా దేశ
Read More












