దేశం
రెండు చోట్ల పోటీ చేయనున్నకమల్ హాసన్
త్వరలోనే తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పోటీ చేసేందుకు పలు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పార్టీలు తమదైన శైలిలో దూసుకుపోతూ ఉన్నాయి. మక్కల
Read Moreసహజీవనాన్ని అత్యాచారంగా భావించలేం: సుప్రీం
సుప్రీంకోర్టు …వైవాహిక అత్యాచారం గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనం చేసిన వ్యక్తితో ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొని, పెళ్లి చేసుకోడానికి నిరాకరి
Read Moreప్రతి గృహిణికి నెలకు రూ.2 వేలు
ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ ముమ్మరం చేసింది. అస్సాంలో ఎలాగైనా తన సత్తాచాటాలని చూస్తుంది. తిరిగి పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగ
Read Moreప్లాట్ఫామ్ టికెట్ రూ.50
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫామ్ టికెట్ ధరను పెంచుతున్నట్లు సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఇప్పటి వరకు ప్లాట్
Read More2030 నాటికి 23 జలమార్గాలు అందుబాటులోకి
ప్రధాని మోడీ మారిటైమ్ ఇండియా-2021 సదస్సును ఇవాళ(మంగళవారం) ప్రారంభించారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మారిటైమ్ ఇండియా విజన్-2030 పుస్తక
Read More100 మిలియన్లు.. ఏకైక ఇండియన్ గా విరాట్ కోహ్లీ
క్రికెట్ లో పరుగులతో ఎన్నో రికార్డ్ లు సృష్టించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ సోషల్ మీడియాలోనూ విశేష అభిమానులను సొంతం చేసుకుని మరో ఘనత సాధించాడు
Read Moreసంసద్ టీవీలో రాజ్యసభ, లోక్ సభ టీవీ ఛానెళ్లు విలీనం
రాజ్యసభ, లోక్ సభ టీవీ ఛానెళ్లను సంసద్ టీవీలో విలీనం చేశారు. రాజ్యసభ చైర్మన్, లోక్ సభ స్పీకర్ లు సంయుక్తంగా విలీన నిర్ణయం తీసుకున్నారు. అస్సాం -మేఘా
Read Moreవైరల్ న్యూస్: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విన్నర్కి బహుమతిగా 5 లీటర్ల పెట్రోల్
భోపాల్లో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. క్రికెట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన వ్యక్తికి బహుమతిగా 5 లీటర్ల పెట్రోల్ అందించారు. భోపాల్లో కాంగ్రెస
Read Moreకరోనాతో బీజేపీ ఎంపీ మృతి
బీజేపీకి చెందిన ఎంపీ నంద్ కుమార్ సింగ్ చౌహాన్ కరోనాతో మృతిచెందారు. ఆయన మధ్యప్రదేశ్లోని ఖాండ్వా నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చౌహాన్ కరో
Read Moreకూతురిని వేధించాడని కేసు పెట్టిన తండ్రి హత్య
యూపీలోని హథ్రాస్లో దారుణం చోటుచేసుకుంది. కూతురును వేధించాడని కేసు పెట్టిన వ్యక్తిని నిందితుడు కాల్చి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరవ్
Read Moreసిద్ధి వినాయక ఆలయానికి పోటెత్తిన భక్తులు
ముంబయిలోని సిద్ధి వినాయక ఆలయంలో భక్తులు బారులు తీరారు. గణేష్ అంగారక చతుర్థి సందర్భంగా… భక్తులు పెద్దయెత్తున భక్తులు ఆలయానికి వచ్చారు. అయితే ముంబయిలో క
Read Moreమళ్లీ నోరు పారేసుకున్న ట్రంప్ : ఇండియా, చైనా, రష్యా క్లీన్గా ఉండవ్!
మళ్లీ నోరు పారేసుకున్న ట్రంప్ పారిస్ అగ్రిమెంట్లో అమెరికా తిరిగి చేరడంపై ఫైర్ ఒక్క నెలలోనే ‘అమెరికా ఫస్ట్ నుంచి’ ‘అమెరికా లాస్ట్’ అనే పరిస్థితి వచ్
Read Moreసీఎం అమరీందర్ సింగ్ ప్రధాన సలహాదారుడిగా ప్రశాంత్ కిశోర్
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కీలక బాధ్యతలను అప్పగించారు. తన ప్రధాన సలహాదారుడిగా ఆయన నియమించారు. నాలుగేళ్ల
Read More












