దేశం
అనురాగ్ కశ్యప్, తాప్సి ఇళ్లల్లో ఐటీ దాడులు
బాలీవుడ్ లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఫిలీం డైరెక్టర్,నిర్మాత అనురాగ్ కశ్యప్, నటి తాప్సి పన్ను ఇళ్లల్లో, ఆఫీసుల్లో ఇవాళ(బుధవారం) ఐటీ అధికారులు సో
Read Moreవైరల్ అయిన రాసలీలల వీడియో.. మంత్రి రాజీనామా
కర్ణాటక ఇరిగేషన్ మినిస్టర్ రమేశ్ జర్కిహోలి తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి రమేశ్ ఓ మహిళతో చనువుగా ఉంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్
Read Moreమహారాష్ట్రలో భారీగా మామిడిపళ్ల ధరలు
మహారాష్ట్రలో మామిడిపళ్ల ధర చుక్కల నంటుతోంది. ఎక్స్ పోర్ట్ క్వాలిటీ హపుస్ రకం మామిడి పళ్లు కిలో 2వేల 500 రూపాయలకు పైగా పలుకుతున్నాయి. నాషిక్ జిల్లాలో ద
Read Moreసైకో వీరంగం: భార్య, ముగ్గురు కూతుళ్లపై దాడి
ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో దారుణం జరిగింది. 60 ఏళ్ల వ్యక్తి తన భార్య, ముగ్గురు కూతుళ్లపై దాడి చేశాడు. వారు నిద్రపోతున్న సమయంలో… గొడ్డలితో నరికాడ
Read Moreఒడిశాలో భారీగా నకిలీ కరెన్సీ: 7 కోట్లకు పైగా స్వాధీనం
ఒడిశాలో భారీగా నకిలీ కరెన్సీ పట్టుకున్నారు పోలీసులు. కోరాపుట్ జిల్లాలో 7 కోట్ల 90 లక్షల రూపాయల విలువైన ఫేక్ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ కారులో 4
Read Moreయూపీలో బీజేపీ ఎంపీ కొడుకుపై కాల్పులు
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఎంపీ కౌశల్ కిషోర్ కొడుకు ఆయుష్ పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. దీంతో ఆయుష్ ఛాతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. రాజధాన
Read Moreఆ టైమ్ లో ఎమర్జెన్సీ పొరపాటే
ఎమర్జెన్సీ పొరపాటేనన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. 1975లో నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ దేశంలో 21 నెలల పాటు ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ టైమ్
Read Moreఈ ఇంజినీర్.. ఎర్రలు పెంచుతోంది
ఎర్రలంటే అందరూ చిరాకు పడతారు. కానీ, ఉత్తరప్రదేశ్కు చెందిన సనా ఖాన్ వాటిని పెంచుతూ వర్మీ కంపోస్ట్ తయారుచేస్తోంది. ఇంజినీరింగ్ చదివినా, ఎమ్.ఎన్.సీ కంప
Read More150 మందికి పైగా సన్యాసులకు కరోనా
న్యూఢిల్లీ: ధర్మశాలలోని గ్యుటో తాంత్రిక మఠంలో 150 మందికి పైగా సన్యాసులు కరోనా బారిన పడినట్లు అక్కడి హెల్త్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. హిమాచల్ప్రదేశ
Read Moreమార్స్పై రోవర్ను ఇంట్లో నుంచే కంట్రోల్ చేస్తుండు
భూమి నుంచి 24 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్స్పై నాసా ఇటీవలే మరో రోవర్ను దించింది. వందల కోట్ల ఏండ్ల క్రితం అక్కడ జీవం ఉండేదా అన్న దానిపై పరిశ
Read Moreకరోనా వ్యాక్సిన్ తీసుకున్న 15 నిమిషాలకే వ్యక్తి మృతి
యాంటీ కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న కొద్దిసేపటికే మహారాష్ట్రకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి మంగళవారం మరణించాడు. ఆ వ్యక్తిని భివాండికి చెందిన సుఖ్&z
Read Moreఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న రాష్ట్రపతి కోవింద్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఆర్ఆర్ ఆస్పత్రిలో బుధవారం ఆయన టీకా
Read Moreవ్యాక్సిన్ వేయించుకున్న టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి
టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇవాళ(మంగళవారం) కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇంగ్లండ్తో సిరీస్ కోసం ప్రస్తుతం అహ్మదాబాద్లో ఉన్న రవిశాస్త్రి..
Read More












