దేశం

కంగనపై కేసు నమోదు చేయాలంటూ ఢిల్లీ కోర్టులో పిటిషన్

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే బాలీవుడ్ నటి కంగన రనౌత్ లేటెస్టుగా మరో చిక్కులో పడ్డారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ జరుగుతున్న నిరసన కార్యక్రమాలపై

Read More

కాంగ్రెస్ పార్టీని వీడిన పీసీ చాకో

కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. సీనియర్ నేత పీసీ చాకో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. దీనికి సంబంధించ

Read More

మాస్క్ పెట్టుకోమన్న డ్రైవర్...ముఖంపై దగ్గిన యువతి

కరోనా సోకకుండా ఉండేందుకు మాస్క్ ధరించడంతో పాటు...భౌతిక దూరం పాటించాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఆరోగ్య శాఖ అధికారులు కూడ

Read More

కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న మోడీ అమ్మ

ప్రధాని మోడీ మాతృమూర్తి హీరాబెన్ కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోసును తీసుకున్నారు.ఈ విషయాన్ని మోడీ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. 99 ఏళ్ల తన తల్లి

Read More

వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై మోడీ ఫొటోను తొలగించండి

కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోడీ ఫొటోను తొలగించాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖను ఆదేశించింది ఎన్నికల కమిషన్. మరికొద్ది రోజుల్లో నాలుగు రాష్ట్రాల

Read More

దొంగ డ్రామాలొద్దు.. దీదీపై దిలీప్ ఘోష్ ఫైర్

కోల్‌కతా: బెంగాల్ ఎన్నికల క్యాంపెయినింగ్‌‌లో పాల్గొన్న ఆ రాష్ట్ర సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి గాయమైన సంగతి తెలిసిందే. దీదీ కా

Read More

నాగ్ పూర్ లో వారం రోజులు పూర్తి లాక్ డౌన్

మహారాష్ట్ర లో రోజు రోజుకీ కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాగ్ పూర్ లో మార్చి 15 నుంచి 21 వరకు వారం రోజ

Read More

దీదీని గాయపర్చగలరేమో.. ఆమె విజయాన్నయితే అడ్డుకోలేరు

కోల్‌‌కతా: బెంగాల్‌‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలూ ప్రచారాన్ని హోరెత్తిస్త

Read More

రెండో పెళ్లి కోసం స్తంభం ఎక్కిన 60 ఏళ్ల వ్యక్తి

ధోల్‌‌పూర్: రెండో పెళ్లి కోసం ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని 60 ఏళ్ల ఓ వ్యక్తి స్తంభం ఎక్కడం హాట్ టాపిక్‌‌గా మారింది. రాజస్థాన్‌&

Read More

సోనియా నాయకత్వంలో బీజేపీని ఓడిస్తాం

న్యూఢిల్లీ: సోనియా గాంధీ నాయకత్వంలో బీజేపీని కచ్చితంగా ఓడిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ అన్నారు. కేరళలో వెటరన్ కాంగ్రెస్ లీడర్ పీసీ చా

Read More

దేశ ప్రజలకు కోవింద్, మోడీ శివరాత్రి శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్, ప్రధాని మోడీ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. శివుడు, పార్వతీ దేవీల వివాహాన

Read More

కారు, ట్రక్కు ఢీ.. ఎనిమిది మంది మృతి

ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ట్రక్కు, స్కార్పియో ఢీకొన్న ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఆగ్రా సమీపంలోని ఎట్

Read More

 కాంగ్రెస్ పార్టీని వీడిన పీసీ చాకో

కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. సీనియర్ నేత పీసీ చాకో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. దీనికి సంబంధించ

Read More