దేశం
భారత్కు ఏ సాయం చేసేందుకైనా యూఎస్ రెడీ
వాషింగ్టన్: కరోనా వల్ల భారత్లో నెలకొన్న పరిస్థితులపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కష్ట కాలంలో ఇండియాకు కావాల్సిన సాయాన్ని అందజేస్తామన
Read Moreఢిల్లీలో కంట్రోల్ తప్పిన కరోనా.. సీఎం కేజ్రీవాల్ మరో కీలక నిర్ణయం
ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. కేసులు ఎక్కువ అవుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం ఏప్రిల్ 19 నుంచి ఏప్రిల్ 26 వరకు లాక్డౌన్ విధించింది.
Read Moreకరోనా క్రైసిస్.. కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ పిలుపు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలందరూ ప్రజలకు అండగా ఉండాలని ఆ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కోరారు. ఈ పరిస్థితులను
Read Moreదేశంలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు
దేశంలో కరోనా కేసులు,మరణాలు రోజు రోజుకు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 3,49,691 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల
Read Moreవ్యాక్సినేషన్ లో రాష్ట్రాలకు కేంద్రం కొత్త గైడ్లైన్స్
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ లో కీలకమైన మూడో దశకు చేరుకుంటున్న క్రమంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు చేసింది. థర్డ్ ఫేజ్ మొదలయ్యే లోపు
Read Moreమద్యం దొరక్క శానిటైజర్ తాగి ఏడుగురు మృతి
యావత్మల్: మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో హ్యాండ్ శానిటైజర్ తాగి ఏడుగురు కూలీలు చనిపోయారు. కరోనా నిబంధనల మేరకు అక్కడ మద్యం అమ్మకాలు నిలిపివేశారు. ఈ
Read Moreకరోనాతో కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే కళావతి భూరియా మృతి
దేశంలో కరోనా ఉధృతికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా సోకి మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లా జోబట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే
Read Moreఢిల్లీ నుంచి న్యూయార్క్కు ఖాళీగా వెళ్లిన విమానం
మ పైలెట్లకు RTPCR పరీక్ష చేయాల్సిందేనని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులు స్పష్టం చేయడంతో.. అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్లైన్స్
Read Moreఇది కరోనా సునామీ.. ఢిల్లీ ఆస్పత్రులకు పోలీసు రక్షణ కల్పించండి
ప్రైవేటు ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేయకపోవడంపై తీవ్రంగా స్పందించిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ: తమకు ఆక్సిజన్ సరఫరా చేయడం లేదంటూ ప్రైవేటు ఆస్ప
Read Moreకరోనా ప్రాంతాల్లో HDFC మొబైల్ ఏటీఎంలు
కరోనా ఆంక్షలున్న ప్రాంతాల్లో ప్రజలు డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా కీలక నిర్ణయం తీసుకుంది ప్రముఖ దిగ్గజ బ్యాంక్ HDFC. దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగ
Read Moreఆక్సిజన్ దిగుమతులపై 3నెలలు ట్యాక్స్ లు ఎత్తేసిన కేంద్రం
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో ట్రీట్ మెంట్ కోసం ఆస్పత్రులకు వచ్చేవారు కూడా ఎక్కువగానే ఉంటున్నారు. ఈ క్రమ
Read Moreలాక్ డౌన్ మరో వారం పొడిగించాలి
ఢిల్లీలో కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ ఆదివారంతో ముగియనుంది. ఈ కాలంలో కరోనా కేసులు తగ్గకపోగా... మరింత పెరిగాయి. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప
Read Moreభారత్ భయపడొద్దు.. మీకు అండగా మేమున్నాం: ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: భారత్లో కరోనా కేసులు పెరుగుతుండటంపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారి మీద పోరాటంలో ఇండియాకు అండ
Read More












