దేశం

భారత్ పరిస్థితి చూసి నా గుండె పగిలింది

జెనీవా: భారత్‌లో కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితులను చూస్తుంటే హృదయం బద్దలైపోతోందని డబ్ల్యూహెచ్‌‌వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియోస్ అన్నారు

Read More

వ్యాక్సిన్ల కోసం దాచుకున్నదంతా విరాళం ఇచ్చిండు

  కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు 2 లక్షలు ఇచ్చిన దివ్యాంగుడు ప్రజల ప్రాణాల కన్నా డబ్బు గొప్పదేంకాదన్నడు బ్యాంకు వాళ్లు కొంత ఉంచుకోమన్నా మ

Read More

ర్యాలీలు, ఊరేగింపులకు నో చాన్స్.. ఎన్నికల ఫలితాలపై ఈసీ నిర్ణయం

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల విషయంలో భారత ఎన్నికల కమిషన్ కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. ఎలక్షన్ ఫలితాలు వెలువడిన తర

Read More

ఇంట్లోనూ మాస్కులు పెట్టుకోవాల్సిన టైమొచ్చింది: కేంద్రం

కొత్త వాళ్లను ఇంటికి రానియొద్దు: పీయూష్ గోయల్  దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందని, ఇంట్లోనూ మాస్కులు పెట్టుకోవాల్సిన టైమొచ్చిందని  క

Read More

మే 1వ తేదీన భారత్ కు స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్

ఇండియాలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతున్న సమయంలో ..రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌ వి’ అతి త్వరలో దేశానిక

Read More

ఒక్కరోజే 2771 మంది మృతి

దేశంలో కరోనా ఉధృతి  ఆగడం లేదు. గడిచిన 24 గంటల్లో  3,23,144 కేసులు నమోదవ్వగా ఒక్కరోజే 2771 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేస

Read More

ఒక్కరోజే 3.52 లక్షల మందికి కరోనా

మూడో రోజూ 3 లక్షలు దాటిన డైలీ కేసులు మరో 2,812 మంది మృతి 1.95 లక్షలు దాటిన మరణాలు కోమార్బిడిటీస్ వల్లే 70 శాతం మరణాలు మహారాష్ట్రలో కొత్త కే

Read More

మీకు దమ్ముంటే నాపై కేసులు పెట్టండి

ఆక్సిజన్ కొరతలేకపోతే నాపై కేసులు పెట్టండి.. ఆస్తులు స్వాధీనం చేసుకోండి యూపీ ప్రభుత్వానికి ప్రియాంక గాంధీ సవాల్ న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్

Read More

మీ సాయాన్ని మరువం.. భారత్‌‌ను ఆదుకుంటాం

వాషింగ్టన్: కరోనాతో విలవిల్లాడుతున్న భారత్‌‌కు అన్ని విధాలుగా సాయం అందిస్తామని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యార

Read More

భారత్‌‌కు రూ.135 కోట్ల సాయం ప్రకటించిన గూగుల్

దేశంలో కరోనా విజృంభిస్తుండటంతో భారత్‌‌కు గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు మద్దతు ప్రకటించాయి. ఇండియాకు అవసరమైన సాయం అందిస్తామని గూగుల్ సీఈవో సుం

Read More

కర్నాటకలో లాక్‌‌డౌన్.. ఇంటికే మద్యం

బెంగళూరు: కర్నాటకలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్ర రాజధాని బెంగళూరులో సోమవారం ఒక్కరోజే 17,342 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కర్నాటకలో య

Read More

మోడీజీ.. ప్రజల రక్తం మీకు సువాసనలా అనిపిస్తోందా?

హైదరాబాద్: కరోనాతో ప్రజలు చనిపోతుంటే ప్రధాని మోడీ అండ్ కో చూస్తూ సంతోషిస్తున్నారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. మోడీ సర్కార్ ఎవరికీ కనిపి

Read More

ఈసీపై మర్డర్ కేసు పెట్టాలె: మద్రాస్ హైకోర్టు సీరియస్

చెన్నై: తమిళనాడులో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తికి ఎలక్షన్ కమిషనే కారణమని మద్రాసు హైకోర్టు ఘాటుగా విమర్శించింది. ర్యాలీలు, సభలు ఎందుకు ఆపలేకపోయారని ఎలక్ష

Read More