దేశం

చార్ ధామ్ యాత్రను రద్దు చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం

కరోనా కేసులు పెరుగుతుండటంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతియేటా నిర్వహించే చార్ ధామ్ యాత్రను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ సంవ

Read More

ప్రపంచాన్ని ఏకం చేయడానికే టెక్నాలజీ

న్యూఢిల్లీ: టెక్నాలజీ ఉన్నది ప్రపంచాన్ని ఏకం చేయడానికే కానీ విభజించడానికి కాదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. డిజిటల్ యాక్సెస్ విషయంలో

Read More

24 గంటల్లో 1,300 కిలోమీటర్లు వెళ్లి ఫ్రెండ్ కు ప్రాణం పోసిండు

సీరియస్ కండీషన్​లో రాజన్.. అయిపోవస్తున్న ఆక్సిజన్ రాంచి నుంచి ఘజియాబాద్​కు ఆక్సిజన్ తీస్కెళ్లిన దేవేంద్ర యూపీలోని ఘజియాబాద్​లో ఘటన రాంచీ:1,3

Read More

మరోసారి వ్యాక్సిన్ ధర తగ్గించిన సీరం సంస్థ

దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకు ఎక్కువ అవుతోంది. కేంద్ర చొరవతో సీరం సంస్థ గతంలోనే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర తగ్గించింది. కేంద్రానికి రూ. 150, రాష్ట్రాలక

Read More

వ్యాక్సిన్ కోసం లక్షల్లో రిజిస్ట్రేషన్లు..

మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ బుధవారం సాయంత్రం ప్రారంభమైన కోవిన్ రిజిస్ట్రేషన్ ఎక్కువమంది ప్రయత్నించడంతో సైట్ క్రాష్ దేశ

Read More

లవ్ ఎఫైర్‌కు అడ్డున్నాడని తమ్ముడిని చంపిన హీరోయిన్

లవ్ ఎఫైర్‌కు అడ్డొస్తున్నాడని సొంత తమ్ముడినే చంపింది ఓ అక్క. ఈ అమానుష ఘటన కర్ణాటకలో జరిగింది. కన్నడ చిత్రసీమలో పలు చిత్రాలలో నటించిన షానయ కట్వే..

Read More

కరోనా నుంచి కోలుకున్నారా?.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తోంది. అయితే వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. పాజిటివ్‌‌గా తేలిన వారిలో 80 శాతాని

Read More

నైట్ కర్ఫ్యూ: పెళ్లి కొడుకు, పూజారిని పరిగెత్తించిన ఐఏఎస్ 

అగర్తల: దేశంలో కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి మహారాష్ట్ర, కర్నాటక లాంటి రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించడం.. మిగిలిన స

Read More

ముగిసిన కుంభమేళా.. హరిద్వార్‌‌లో కర్ఫ్యూ అమలు

హరిద్వార్: ఉత్తరాఖండ్‌‌లోని హరిద్వార్‌‌లో బుధవారం నుంచి కర్ఫ్యూ విధించారు. కుంభమేళాలో పవిత్రమైన ఆఖరు షాహీ స్నానాలు ముగియడంతో

Read More

థానేలోని ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం: నలుగురి మృతి

మహారాష్ట్రలోని థానేలోని ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున 3.40 గంటలకు ప్రైమ్‌ క్రిటికేర్‌ ఆస్పత్రిలో జరిగిన

Read More

అస్సాంలో భారీ భూ ప్రకంపనలు

అస్సాంలో ఇవాళ(బుధవారం) ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఉదయం 7.51 గంటల సమయంలో సోనిత్‌పూర్‌లో 6.4 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సెంటర

Read More

కరోనా కట్టడి కోసం రంగంలోకి ‘గలియడ్’

ప్రభుత్వానికి 4.5 లక్షల రెమిడిసివిర్‌‌‌‌ వయల్స్‌‌ విరాళం న్యూఢిల్లీ: కరోనా కట్టడిలో ప్రభుత్వానికి సాయం చేయడ

Read More

కరోనాను ఖతం చేసే నాసల్​ స్ప్రే

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మన దేశంలో అయితే మహమ్మారి సెకండ్​ వేవ్​ తీవ్ర రూపం దాల్చింది. ఇలాంటి సమయంలో కరోనా వైరస్​ను చంపే

Read More