దేశం
బెంగాల్ ప్రజల కోసం అవసరమైతే మోడీ కాళ్లు పట్టుకుంటా
కోల్కతా: బెంగాల్ సంక్షేమం కోసం అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడీ కాళ్లు పట్టుకోవడానికైనా తాను సిద్ధమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్ర
Read Moreఆర్మీలో చేరిన పుల్వామా అమరుడి భార్య
పుల్వామా దాడిలో చనిపోయిన మేజర్ విభూతి శంకర్ దౌండియాల్ భార్య నికితా కౌల్ ఇవాళ(శనివారం) ఆర్మీలో చేరారు. తన భర్త అడుగుజాడల్లో నడు
Read Moreకరోనాతో అనాథలైన పిల్లలకు కేంద్రం కొత్త స్కీం
కరోనా వైరస్ సోకి తల్లిదండ్రును కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని ప్రారంభించింది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు
Read Moreకొత్త ఐటీ రూల్స్కు ఓకే చెప్పిన గూగుల్, ఫేస్బుక్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ రూల్స్కు గూగుల్, ఫేస్బుక్ ఓకే చెప్పాయి. ఈ మేరకు కొత్త ఐటీ రూల్స్పై లి
Read Moreనిజాలు మాట్లాడితే బీజేపీ తట్టుకోలేకపోతుంది
నిజాలు మాట్లాడితే బీజేపీ ప్రభుత్వం తట్టుకోలేకపోతోందన్నారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్. డేటా అడిగితే FIR రిజిస్టర్ చేశారని ఆరోపించారు. కరోనా
Read Moreనిలకడగా మాజీ సీఎం బుద్ధదేవ్ ఆరోగ్యం
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కొద్ది రోజుల కిందట కరోనా బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే
Read Moreఅనాథలైన చిన్నారులకు రూ.5 లక్షలు
కరోనా కారణంగా అనాథలైన చిన్నారుల బాగోగులు చూసుకునేందుకు ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. కరోనాతో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన చిన్నారులకు 5 లక్షల రూప
Read More100 బెడ్లతో యువరాజ్సింగ్ ఫౌండేషన్ కరోనా ఆస్పత్రి
భారత మాజీ క్రికెటర్ యువరాజ్సింగ్..కరోనా పేషెంట్లను ఆదుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. కొవిడ్ బారిన పడి..ఆస్పత్రుల్లో బెడ్లు
Read Moreరాష్ట్రాలకు రెమ్ డెసివిర్ నిలిపివేత
రాష్ట్రాలకు రెమ్ డెసివిర్ కేటాయింపులను నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో రెమ్ డెసివిర్ లభ్యతను మానిటర్ చేయాలని నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ
Read Moreగోవాలో జూన్ 7 వరకు లాక్డౌన్ పొడిగింపు
గోవాలో కరోనా కేసులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో గోవాలో లాక్డౌన్ను జూన్ 7 వరకు పొడిగిస్తూ సీఎం ప్రమోద్ సావంత్ నిర్ణయం
Read MoreSP నేత అజంఖాన్ పరిస్థితి విషమం
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సమాజ్ వాది పార్టీ నేత అజంఖాన్ అత్యంత కీలకమైన వ్యక్తి. ములాయం సింగ్ యాదవ్ దగ్గర నుంచి ప్రారంభిస్తే..ఇప్పటి వరకు ఆయన రాజకీయ ప్ర
Read More100 మీటర్లు, 10 సెకన్లు దాటితే టోల్ కట్టక్కర్లే
న్యూఢిల్లీ: టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించే దిశగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ ప
Read Moreడిసెంబర్కల్లా 216 కోట్ల డోసులు.. ఎలా సాధ్యం?
హైదరాబాద్: వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సీరియస్ అయ్యారు. డిసెంబర్ ఆఖరు కల్లా 108 కోట్ల మంది ప్రజలకు వ్యాక్
Read More












