దేశం

ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రాజీనామా 

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తీరత్‌ సింగ్‌ రాజీనామా చేశారు. ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేని పరిస్థితి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు

Read More

గర్భిణీలు కూడా కరోనా వ్యాక్సిన్ వేసుకోవచ్చు

గర్భిణీలు కూడా కరోనా వ్యాక్సిన్ వేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. కోవిన్ రిజిస్ట్రేషన్ ద్వారా అయినా, వాక్ ఇన్ అయినా వెళ్లి వ్య

Read More

జైలు నుంచి విడుదలైన మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా

దేశంలో కరోనా వ్యాప్తి కారణంగా ఢిల్లీ ప్రభుత్వం ఖైదీల పట్ల ఉదారంగా వ్యవహరిస్తోంది. కొన్ని నెలల జైలు శిక్షను తగ్గించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో హర్యాన

Read More

మోడీ మంత్రివర్గంలోకి కొత్తగా 28 మంది!

ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించారు. మరో రెండు రోజుల్లో నూతన మంత్రివర్గాన్ని మోడీ ప్రకటించే అవకాశాలున్నాయి. కాగా..

Read More

అంతరిక్షంలోకి తెలుగమ్మాయి

కాలిఫోర్నియా: అంతరిక్షయానంలో తొలిసారిగా ఓ తెలుగు పేరు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 11న తమ అంతరిక్షవాహక నౌక యూనిటీ-22ను ప్రయోగించనున్నట్లు

Read More

అజ్ఞాని, అహంకారికి వ్యాక్సిన్ అవసరమా?

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర సర్కార్‌పై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. జూలై వచ్చినప్పటికీ టీకాలు అందుబాటులో లేవంటూ

Read More

ఒక్క పోస్టుతో రూ.5 కోట్లు సంపాదిస్తున్న విరాట్ కోహ్లి

- రూ.3 కోట్లు ఆర్జిస్తున్న ప్రియాంక చోప్రా న్యూఢిల్లీ: టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి జనాల్లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ధనాధన్ బ్యాటింగ్, స్ట

Read More

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర..2 నెలల్లో 33 సార్లు

దేశవ్యాప్తంగా పెట్రోల్ రేట్లను మరోసారి పెంచాయి ఆయిల్ కంపెనీలు. ఐతే డీజిల్ రేటును మాత్రం పెంచలేదు. ఇవాళ లీటర్ పెట్రోల్ పై 35 పైసలు పెంచుతూ నిర్ణయం తీసు

Read More

పుల్వామాలో ఎన్‌‌కౌంటర్.. జవాన్ మృతి

పుల్వామా: జమ్ము కశ్మీర్, పుల్వామాలో భద్రతా బలగాలు, టెర్రరిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఓ జవాన్ అమరుడవ్వగా.. ఓ తీవ్రవాది హతమయ

Read More

దేశంలో 4 లక్షలు దాటిన కరోనా మరణాలు

దేశంలో కరోనా మరణాలు నాలుగు లక్షలు దాటాయి. నిన్న దేశవ్యాప్తంగా 853 మంది చనిపోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4 లక్షల 312కు పెరిగింది. ఇక నిన్న &nb

Read More

జైడస్ క్యాడిలా నుంచి కరోనాకు త్రీ డోస్ టీకా

న్యూఢిల్లీ: మన దేశానికి చెందిన జైడస్ క్యాడిలా కంపెనీ జైకొవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

రెండ్రోజుల్లో పాక్‌‌‌‌ నుంచి దేశంలోకి వడగాడ్పులు

న్యూఢిల్లీ: రానున్న రెండ్రోజుల్లో దేశంలోని ఏడు రాష్ట్రాల్లో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. పాకిస్

Read More

వైద్య రంగానికి రూ. 2 లక్షల కోట్లు 

కరోనా వ్యాప్తి సమయంలో డాక్టర్లు చేసిన సేవలు మరువలేనివన్నారు ప్రధాని మోడీ. కరోనా రోగులకు చికిత్స అందిస్తూ ఎంతో మంది డాక్టర్లు ప్రాణాలను కోల్పోయారని ఆవే

Read More