దేశం
కరోనా వ్యాక్సిన్: మరణించే ముప్పు 97.5% దూరం
న్యూఢిల్లీ: కరోనా నుంచి రక్షణకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని మరోసారి తేలింది. కనీసం ఒక్క డోసు వేసుకున్నా కూడా మరణించే ముప్పు నుంచి 96.6 శాతం బయటపడిటన
Read Moreఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మహిళా కూలీల మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్, వాటర్ ట్యాంకర్ ఢీకొనడంతో నలుగురు మహిళా కూలీలు మృతి చెందగా.. మరో 10 మందికి గాయాలయ్యాయ
Read Moreనీట్ పీజీ ఎగ్జామ్ సెంటర్ల మార్పుపై పిటిషన్ కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ: మెడికల్ పీజీ సీట్ల అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్ పీజీ పరీక్షకు సంబంధించి కేటాయించిన సెంటర్లలో మార్పు కోరుతూ తొమ్మిది మంది డాక్టర్లు వేసిన
Read Moreరాహుల్ గాంధీ వైష్ణో దేవి యాత్ర
జమ్మూ: కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ వైష్ణోదేవి యాత్ర ప్రారంభించారు. ఇవాళ జమ్మూలోని కాత్రాకు చేరుకున్న ఆయన.. ఇక్కడి నుంచి ఆయన
Read Moreఐఐటీ మద్రాస్ హ్యాట్రిక్ టాప్.. దిగజారిన హైదరాబాద్ వర్సిటీ ర్యాంక్
నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకుల్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హైదరాబాద్ సెంట
Read MoreNEET ఎగ్జామ్ రాసే విద్యార్థులకు డ్రెస్ కోడ్ మస్ట్
దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి నీట్ పరీక్ష నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అన్ని ఏర్పాటు పూర్తిచేసింది. సెప్టెంబర్ 12న జా
Read Moreమహిళా సాధ్వి బ్యాగ్లో మనిషి పుర్రె, ఎముకలు
ఇండోర్: విమానం ఎక్కబోతున్న ఓ మహిళా సాధ్వి బ్యాగులో మనిషి పుర్రె, ఎముకలు బయటపడ్డాయి. ఇండోర్లోని దేవీ అహల్యా బాయ్ హోల్కర్ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘ
Read Moreహైవేపై యుద్ధ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
పాకిస్థాన్ బోర్డర్ సమీపంలో రాజస్థాన్ జలోర్లోని నేషనల్ హైవే 925పై యుద్ధ విమానాలను భారత వాయుసేన ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. యుద్ధ సమయాల్ల
Read Moreదేశంలో 7 స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్
న్యూఢిల్లీ: దేశంలోని ఏడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. పుదుచ్చేరీ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానానిక
Read Moreఒలింపిక్స్ ఆటగాళ్లకు వండిపెట్టిన పంజాబ్ సీఎం
పంజాబ్: రోజూ రాజకీయాలతో బిజీగా ఉండే పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్... గరిటె పట్టారు. తానే స్వయంగా వంట చేసి అతిథులకు వడ్డించారు. టోక్యో ఒలింపిక్స్ పతకాలు గ
Read Moreరామేశ్వరంలో 50 అడుగులు వెనక్కి వెళ్లిన సముద్రం
చెన్నై: రామేశ్వరం వద్ద తీర ప్రాంతంలో సముంద్ర 50 అడుగులు వెనక్కు వెళ్లిపోయింది. సముద్రం హఠాత్తుగా వెనక్కి వెళ్లడంతో తీరంలో ఆగిన బోట్లు ఇసుకలో నిలిచిపోయ
Read Moreఐపీఎస్ అధికారిణి కనిపించడం లేదంటూ ప్రకటన
కటక్: ‘‘సీనియర్ ఐపీఎస్ అధికారిణి కనిపించడం లేదు. రెండేళ్లుగా ఆచూకీ లేకుండా పోయారు. విధులకు హాజరు కావడం లేదు. ఎలాంటి సమాచారం ఆమె నుండి లేదు
Read Moreకరోనా టైంలో.. మద్యం అమ్మకాల్లో తమిళనాడు రికార్డు
ఏడాది సేల్స్ రూ.33,811 కోట్లు మద్యం అమ్మకాల్లో వ్యాట్ రూపంలో సగానికిపైగా రాష్ట్ర ప్రభుత్వానికే చెన్నై: కరోనా సమయంలోనూ మద్యం అమ్మకాల్లో తమిళన
Read More












