దేశం
ఒమిక్రాన్ బాధిత డాక్టర్ ను కలిసినవారిలో ఐదుగురికి పాజిటివ్
భారత్ లో రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో ఇద్దరు వ్యక్తుల్లో ఈ కొత్త వేరియంట్ బయటపడగా.. వారి ప్రైమరీ, సెంకండరీ కాంటాక్టులను గుర్తించిన అధి
Read Moreధాన్యం కొనుగోళ్లపై కేంద్రం క్లారిటీ ఇవ్వట్లేదు
తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలవడం కారణంగానే రాష్ట్రంలో వరిపంట ఉత్పత్తి రికార్డు స్థాయిలో నమోదు అయ
Read Moreకాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమే
రాబోయే సాధారణ ఎన్నికలపై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ అజాద్. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం
Read Moreఒమిక్రాన్ అలర్ట్: RTPCR పరీక్షలు తప్పనిసరి
న్యూఢిల్లీ: దేశంలో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బయటపడటంతో కేంద్ర వైద్యారోగ్యశాఖ అలర్ట్ అయింది. బెంగళూరులోనే ఈ రెండు కేసులు నమోదయ్యాయని చెప్పిన కేంద
Read Moreగుజరాత్లో 15 పడవలు మునిగి 11 మంది గల్లంతు
గుజరాత్ లోని గిర్ సోమనాథ్ తీరంలో అరేబియా సముద్రంలో 15పడవలు మునిగాయి. దాంతో 11మంది మత్య్సకారులు గ
Read Moreభారత్ లోకి ఎంటరైన ఒమిక్రాన్
దేశంలో 2 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. బెంగళూరులోనే ఈ రెండు కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్
Read Moreఢిల్లీలో రేపటి నుంచి స్కూళ్లు మూసివేత
వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీలో రేపటి ( శుక్రవారం) నుంచి స్కూళ్లు మూసివేయనున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పాఠశాలలు మూసి ఉంటాయ
Read Moreకాంగ్రెస్ లేని యూపీఏ ఆత్మలేని శరీరమే
దేశంలో యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ (UPA) లేనే లేదన్న పశ్చిమ బెంగాల్ సీఎం ,TMC అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కాంగ్ర
Read Moreఢిల్లీ సర్కారు పై సుప్రీం సీరియస్
వాయు కాలుష్యంలోనూ ఢిల్లీలో పాఠశాలలను తిరిగి ప్రారంభించడంపై కేజ్రీవాల్ ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది సుప్రీం కోర్టు. మూడు, నాలుగ
Read Moreప్రతిపక్షాలను ఎవరు నడిపించాలో ప్రజలే నిర్ణయిస్తారు
న్యూఢిల్లీ: ప్రతిపక్షాలను ఎవరు నడిపించాలో ప్రజలే నిర్ణయిస్తారని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిని, రాహు
Read Moreవచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలనుంది.. కానీ గెలవదు
పూంఛ్: రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలనుందని.. కానీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. జ
Read Moreభయపడే ప్రభుత్వాలు న్యాయం చేయలేవ్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిదానికీ భయపడుతోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. సవాళ్లు, సత్యానికి మోడీ సర్కార్ జంకుతోందని ఆయన విమర్శిం
Read Moreహాల్ లో టైల్స్ కిందకు జారీ.. ఇంట్లో భారీ గుంత
తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. వరదలతో అనేక ప్రాంతాల ప్రజలు భయంతో వణుకుతున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల జనం నిలువ నీడ ల
Read More












