దేశం
రక్షణ విభాగంలో భారత్ మరో అడుగు
రక్షణ విభాగంలో స్వయం సంవృద్ధివైపు మరో అడుగు వేసింది భారత్.. 5 లక్షలకుపైగా AK-203 రైఫిల్స్ తయారీ కోసం రూపొందించిన ప్రణాళికకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ
Read Moreటీకాలు తీసుకోని వ్యక్తులకు హోటల్స్, మాల్స్లో నో ఎంట్రీ
ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తోంది. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించింది. ఇందులో
Read Moreభారత్ లో మూడో ఒమిక్రాన్ కేసు నమోదు
దేశంలో మరో ఒమిక్రాన్ కేసు బయటపడింది. జింబాబ్వే నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్టు నిర్ధారించారు. అతను జామ్ నగర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించ
Read Moreఒమిక్రాన్ ప్రభావం దేశంలో తక్కువే
ఒమిక్రాన్ బుగులు పుట్టిస్తున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒమిక్రాన్ ప్రభావం దేశంలో తక్కువగానే ఉంటుందని కేంద్రం ప్రకటించింది. డెల్టా
Read Moreతీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం విశాఖకు 280 కిలోమీటర్ల దూరంలో.. ఒడిశాలోని గోపాల్ పూర్ కి 400 కిలోమీటర్ల దూర
Read Moreరోశయ్య, నేను ఒకేసారి సీఎంలుగా పనిచేశాం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(88) మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘రోశయ్య, నేను ఒకే
Read Moreమాల్స్, హోటల్స్ లోకి వెళ్ళాలంటే ఆంక్షలు
సౌతాఫ్రికాలో వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ కేసులు ఇండియాలో కూడా నమోదవుతున్నాయి. తాజాగా కర్నాటకలో రెండు కేసులు బయటపడ్డాయి. దాంతో పలు రాష్ట్రాలు ముందస్
Read Moreమాస్కులు పెట్టుకోవాలె.. ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలె
నేచురల్ ఇమ్యూనిటీ, టీకాలతో రక్షణ: కేంద్రం అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని విజ్ఞప్తి మాస్కులు పెట్టుకోవాలె.. ఫిజికల్ డిస్టెన్స్ పాటించ
Read Moreపాకిస్తాన్లో ఇండస్ట్రీలు బ్యాన్ చేయాలంటరా?
ఉత్తరప్రదేశ్ సర్కారుపై సుప్రీంకోర్టు సీరియస్ న్యూఢిల్లీ: పాకిస్తాన్లోని ఇండస్ట్రీలను బ్యాన్ చేయాలని మీరు అనుకుంటున్నారా అంటూ యూపీ
Read Moreదూసుకొస్తున్న జవాద్ తుఫాన్
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్ గా మారిందని వాతావరణ శాఖ శుక్రవారం వెల్లడించింది. విశాఖపట్నానికి 420 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాలో
Read Moreచైనా యాప్ ల కేసులో CA రవికుమార్ అరెస్ట్
చైనా యాప్స్ కేసు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ED)దర్యాప్తు ముమ్మరం చేసింది. ఢిల్లీకి చెందిన ఛార్టెడ్ అకౌంటెంట్ (CA) రవికుమార్ను ఈడీ అదుపుల
Read More250 గూడ్స్గార్డ్ పోస్టుల భర్తీకి SER నోటిఫికేషన్ జారీ
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ భారతీయ రైల్వే. దీనికి సంబంధించి సౌత్ ఈస్టర్న్ రైల్వే (SER) ఖాళ
Read Moreఢిల్లీలో 12 మంది ఒమిక్రాన్ అనుమానితులు
ఒమిక్రాన్ అనుమానిత కేసులు దేశంలో పెరుగుతున్నాయి. ఢిల్లీలో 12 మందిని అనుమానితులుగా గుర్తించారు. వారిని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ (LNJP)ఆస్పత్రిలో &n
Read More












