దేశం

మధురలో కృష్ణుడి ఆలయం కట్టండి చూద్దాం

లక్నో: ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం హీటెక్కింది. పార్టీలు, నేతలు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఓటర్ల మనసులు గెల్చుకునేంద

Read More

అటెంప్ట్​ మర్డర్​ కేసులో ఎమ్మెల్యే నితీష్ రాణే కు బెయిల్ నిరాకరణ

అటెంప్ట్​ మర్డర్​ కేసులో కేంద్ర మంత్రి కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే  ఇవాళ(బుధవారం) మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కోర్టులో లొంగిపోయా

Read More

కేరళలో కరోనా కలకలం

కేరళలో కరోనా కలకలం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 52,199 కొత్తగా కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా నుంచి 41,715 మంది రికవరీ అయ్యారు. కొత్తగా వైరస

Read More

హిందువైనందుకు తిరస్కరించడం బాధగా ఉంది

పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో తాను లేకపోవడం బాధగా లేదని...కానీ హిందువుగా ఉన్నందుకు తిరస్కరించడం ఎంతో బాధపడ్డానని కాంగ్రెస్ నేత సునీల్ జ

Read More

మోడల్ ఆత్మహత్యాయత్నం.. తెరపైకి మంత్రి పేరు

రాజస్థాన్‌లో ఓ మోడల్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. జోధ్‌పూర్‌లో ఓ మోడల్ హోటల్ పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.

Read More

వడ్డీ రేటును తగ్గించిన పోస్ట్ ఆఫీసు

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB)తన పొదుపు ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాపై చెల్లించే వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గిస్తూ న

Read More

కార్ల హెడ్లైట్ల కిందే ఎగ్జామ్ రాశారు

  నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన బీహార్:  కార్ల హెడ్లైట్ల కిందే విద్యార్థులు తమ ఎగ్జామ

Read More

ఐదేళ్లలోపు చిన్నారులకు త్వరలోనే టీకా !

ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా టీకా వేసేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆరు నెలల పసికందు నుంచి నాలుగేళ్ల చిన్నారులకు కరోనా​ టీకా అత్యవసర వినియోగానికి అన

Read More

యూపీ నుంచి మాఫియాను తరిమికొట్టాం

సమాజ్ వాదీపార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆరోణలు చేశారు. యూపీలో మాఫియా జైళ్లలో లేదా ఎస్పీ అభ్యర్థుల జాబితాలో మాత్రమే దొ

Read More

ప్రజల మద్దతు తమకే ఉందన్న ఎస్పీ చీఫ్ 

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఒకరిపై మరొకరు విమర్శల బాణాలు సంధించుకుంటున్నారు. ప్రధానంగా సీఎం యోగి ఆదిత్యనాథ్, ఎస్ప

Read More

కోర్టు ఎదుట హాజరవ్వండి

బెంగాల్ సీఎం మమతకు ముంబై మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. మార్చి 2న కోర్టు ఎదుట హాజరవ్వాలని ఆదేశించింది. జాతీయ గీతాన్ని

Read More

ఆర్టికల్ 370 రద్దు తర్వాత J&Kలో 439 మంది ఉగ్రవాదులు హతం

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఇప్పటివరకు 439 మంది ఉగ్రవాదులు హతమయ్యారని.. కేంద్ర పాలిత ప్రాంతంలో 541 ఉగ్రవాద సంబంధిత సంఘటనలు నమోదయ్య

Read More

అస్సాంలో తిరిగి ప్రారంభం కానున్న స్కూళ్లు

ఫిబ్రవరి 15, 2022 నుండి స్కూల్స్ తిరిగి తెరవనున్నట్లు ప్రకటించారు అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ. రాష్ట్రంలో కరోనా  పరిస్థితులు తగ్గుదలను బట్టి ఇప

Read More