దేశం
హిమాచల్ ప్రదేశ్లో భారీ హిమపాతం
హిమాచల్ ప్రదేశ్లో భారీగా మంచు కురుస్తోంది. సిమ్లా,చాంబా,కులు,స్పితి జిల్లాలో మంచు కురుస్తోంది. తెల్లటి మంచు దుప్పటితో ఆయా ప్రాంతాలన్నీ కప్పేశాయి
Read Moreనీరు లేదు.. రోడ్డు లేదు.. బిందెలతో కిలోమీటర్ల నడక
మనిషి నిత్యావసరాలలో నీరు ఒకటి. నీరు లేకపోతే సకల జీవరాశుల మనుగడ కష్టం. మనిషి ఆహారం లేకపోయినా కొన్ని రోజుల పాటు ఉండగలడు, కానీ నీరు లేకపోతే మాత్రం ఉండలేడ
Read Moreపూణెలో ఫుల్ డే స్కూల్స్
సోమవారం నుంచి అన్ని పాఠశాలలు తెరుచుకుంటాయని మహారాష్ట్ర సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. పూణె జిల్లాలోని అన్ని తరగతుల్
Read Moreరోడ్డును చేత్తో తవ్వేస్తున్నారు
భవనాలు శిథిలావస్థకు చేరుకుంటే..పెచ్చులు..పెచ్చులుగా ఊడిపోవడం చూసి ఉంటాం. కానీ కొత్తగా వేసిన రోడ్డును ప్రజలు చేతులతో పెకిలిస్తున్నారు. ఎలాంటి ఆయుధం లేక
Read Moreఢిల్లీని కమ్మేసిన పొగమంచు
ఢిల్లీని ఇవాళ ఉదయం దట్టమైన పొగమంచు కప్పేసింది. నగరంలో ఎటు చూసిన పొగమంచే కనిపించింది. IMD నివేదిక ప్రకారం దేశ రాజధానిలో కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీ
Read Moreనామినేషన్ కోసం మంత్రి ఉపేంద్ర తివారీ పరుగులు
యూపీలో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. జోరుగా నాయకులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అయితే తాజాగా ఓమంత్రి నామినేషన్ వేసే సమయానికి ఆలస్యం అయ్యారు. దీంతో
Read Moreపోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూ కశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. శ్రీనగర్ లోని జకురా ప్రాంతంలో పోలీసులకు, లష్కర్ ఏ తొయిబా, టీఆర్ఎఫ్ గ్రూపులకు చెందిన టెర్రరిస్టులకు మధ్
Read Moreఢిల్లీలో భూకంపం.. భయంతో జనాల ఉరుకులు
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఈ రోజు ఉదయం 9.45 గంటల సమయంలో దాదాపు 30 సెకన్లపాటు బలమైన ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్, తజికి
Read Moreభారత్ లో తగ్గుతోన్న కరోనా కేసులు
దేశం రోజురోజుకు కరోనా కేసులు తగ్గుతున్నా మరణాలు పెరగడం కలవర పెడుతోంది. గడిచిన 24 గంటల్లో 1,27,952 కేసులు నమోదవ్వగా 1059 మంది చనిపోయారు. 2,30,814మంది క
Read Moreఎన్నికల ప్రచారంలో ‘పుష్ప’ పాట!
లక్నో: విడుదలై 50 రోజులవుతున్నా ‘పుష్ప’ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ‘తగ్గేదే లే..’ అంటున్నారు జనాలు. క్ర
Read Moreఎంఎస్పీపై కమిటీ.. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాతే
ఈసీ రూల్స్ ప్రకారం ముందుకు వెళ్తాం రాజ్యసభలో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి తోమర్ న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర
Read Moreభారతీయులు పెట్టుకునే అత్యంత చెత్త పాస్వర్డ్లు ఇవే
ఇంటర్నెట్ యుగంలో డేటా భద్రంగా ఉండాలంటే పాస్వర్డ్ తప్పనిసరి. పాస్వర్డ్ లేదంటే సమాచారం చాలా ఈజీగా చోరీకి గురయ్యే అవకాశముంది. అందుకే సోషల్ మీడియా
Read Moreఈ నెల 6 మేనిఫెస్టో విడుదల చేయనున్న బీజేపీ
పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఈ నెల 6న మేనిఫెస్టోను విడుదల చేయనుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. తమ ప
Read More












