దేశం
కర్ణాటకలో కోవిడ్ ఆంక్షలు సడలింపు
కర్ణాటక ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను సడలించింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడంతో సినిమా థియేటర్స్, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్,యోగా కేంద్రాలను పూర్తి సా
Read Moreకేరళలో తగ్గుతున్న కోవిడ్ కేసులు
దైవ భూమి కేరళలో కరోనా కరాళా నృత్యం చేస్తోంది. మహమ్మారి కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా కేసులు అదుపులోకి రావడం లేదు. ప్రజలు కోవిడ్ రూల్స్
Read Moreగోవాలో పేదలకు ఏటా రూ.72 వేలు ఇస్తం
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి తమ పార్టీ సర్కారును ఏర్పాటు చేయబోతోందని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఇక్కడ త
Read Moreనేను సహాయక నటుడిని కాదు:సిద్ధూ
పంజాబ్ కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థి ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. చన్నీ, సిద్ధూ మధ్య తీవ్రంగా పోటీ నెలకొంది. ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలా అనే విష
Read Moreవిచారణ సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది...ప్రియాంక గాంధీ
యూపీలో మాదే విజయం విచారణ సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబ
Read Moreరిపబ్లిక్ డే: తివిధ దళాల్లో బెస్ట్ పరేడ్ విన్నర్గా నేవీ
రిపబ్లిక్ డే పరేడ్లో ఏటా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అద్భుతంగా తీర్చిదిద్దిన శ
Read Moreఅఖిలేష్ యాదవ్, జయంత్ చౌదరీపై కేసు నమోదు
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, రాష్ట్రీయ లోక్దళ్ చీఫ్ జయంత్ చౌదరీపై కేసు నమోదైంది. వారితో పాటు మరో 400 మందిపై నోయిడాలోని దాద్రీ పోలీసుల
Read Moreపంజాబ్ స్టార్ క్యాంపెయినర్ల లిస్టు రిలీజ్ చేసిన కాంగ్రెస్
చండీఘఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రచారం జోరందుకుంది. అధికార, ప్రతిపక్షాలు ప్రచారం కోసం హేమాహేమీలను రంగంలోకి దింపుతున్నా
Read Moreవాళ్లు ప్రజల పొట్ట కొట్టి సొంత ఖజానాలు నింపుకుంటరు
ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా యూపీ ఎన్నికల్లో వర్చువల్ ప్రచారాన్ని చేపట్టారు. ఇవాళ పశ్చిమ యూపీలోని 23 నియోజకవర్గాల్లో ఒకేసారి ఆయన వర్చువల్ ప్ర
Read Moreయూజీసీ ఛైర్మన్గా జెఎన్యూ వీసీ జగదీశ్ కుమార్
ఢిల్లీ : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్.. యూజీసీ కొత్త ఛైర్మన్గా తెలంగాణ వ్యక్తి నియమితులయ్యారు. ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్గ
Read Moreమద్ధతు ధరపై త్వరలో కమిటీ ఏర్పాటు...కేంద్ర మంత్రి తోమర్
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల వల్లే జాప్యం ఢిల్లీ: రైతులు పండించిన పంటకు మద్దతు ధరపై త్వరలోనే కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మం
Read Moreగోరఖ్పూర్ నుంచి యోగి ఆదిత్యనాథ్ నామినేషన్
గోరఖ్పూర్: ఉత్తర్ ప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలిసారి బరిలో దిగుతున్న సీఎం యోగ
Read Moreహిందూపురం కోసం ఎమ్మెల్యే పదవి వదులుకోవడానికీ సిద్ధమే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన కొత్త జిల్లాల నోటిఫికేషన్.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలకు దారి తీసింది. కొన్ని చోట్ల జిల్లాల పేర్ల మా
Read More












