దేశం

నేనే నెంబర్ వన్... ముచ్చటగా మూడోసారి మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ హ్యాట్రిక్ కొట్టారు. వరుసగా మూడో ఏడాది కూడా ఆయనే ప్రపంచ నెంబర్ వన్ నేతగా నిలిచారు.  మార్నింగ్ కన్సల్ట్ అనే అమెరికా సంస్

Read More

'మహాభారత్' భీముడు ప్రవీణ్ కుమార్ సోబ్తి మృతి

బుల్లితెర భీముడు కన్నుమూశారు. మహాభారత్ సీరియల్‌లో భీముడు పాత్ర పోషించిన  ప్రవీణ్ కుమార్ సోబ్తి కన్నుమూశారు. కార్డియర్ అరెస్ట్‌తో ఆయన చన

Read More

ఈ రూల్స్ అతిక్రమిస్తే అక్రిడేషన్ తొలగిస్తాం

న్యూఢిల్లీ: దేశ భద్రత, సమగ్రతకు భంగం కలిగేలా వ్యవహరిస్తే జర్నలిస్టుల అక్రిడేషన్లను తొలగించనున్నారు. ఈ మేరకు దేశ భద్రత, సమగ్రత, సార్వభౌమాధికారం, పరువుక

Read More

కేరళ గోల్డ్ స్మగ్లింగ్‌ కేసు.. ఈడీ సమన్లు

డిప్లొమాటిక్ పాస్ పోర్టుల ద్వారా యూఏఈ నుంచి కేరళకు భారీ ఎత్తున బంగారం అక్రమ రవాణా కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పలువ

Read More

రాహుల్ ఇంటికి త్రిపుర మాజీ ఎమ్మెల్యేలు

త్రిపురలో రాజకీయాలు వేడెక్కాయి. అక్కడ బీజేపీకి భారీ షాక్ తగిలింది. అధికార పార్టీ బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పదవులుకు రాజీనామా చేశారు. బీజేప

Read More

ఐదు శాతానికి పడిపోయిన పాజిటివిటీ రేటు 

దేశంలో రోజురోజుకు కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. చాలారోజుల తర్వాత 60వేలకు దిగొచ్చాయి కరోనా పాజిటివ్ కేసులు. కొత్తగా 67వేల 597 మందికి వైరస్ సోకింది

Read More

గోవా బీజేపి ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేయనున్న నితిన్ గడ్కరి

హాజరు కానున్న బీజేపి ముఖ్య నాయకులు పనాజీ/గోవా:  గోవా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బీజేపి ఎన్నికల మేనిఫెస్టోని కేంద్ర రవాణా శాఖ మంత్రి ని

Read More

మన దేశంలో మంచి రోజులు అంతంత మాత్రమే

మన దేశంలో మంచి రోజులు అంతంత మాత్రంగా ఉన్నాయని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. 2021 ఫైనాన్షియల్‌‌‌‌ ఇయర్‌‌‌‌&zwn

Read More

ఫ్లైట్ క్రాష్.. పైలట్​కు బిల్లు వేసిన సర్కార్

భోపాల్: మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​లో నిరుడు జరిగిన ఫ్లైట్​క్రాష్​కు ప్రభుత్వం పైలట్​నే బాధ్యుడిని చేసింది. జరిగిన నష్టానికి రూ.85 కోట్లు కట్టాలని పైల

Read More

సీఎం కేసీఆర్​ది దేశద్రోహం

న్యూఢిల్లీ, వెలుగు: రాజ్యాంగాన్ని మార్చాలంటూ కామెంట్‌‌ చేసిన సీఎం కేసీఆర్‌‌‌‌పై దేశద్రోహం కింద చర్యలు తీసుకోవాలని రాష్ట్

Read More

ఏడుగురు ఆర్మీ జవాన్లు గల్లంతు

పెట్రోలింగ్ చేస్తున్న సోల్జర్లపై మంచు జారి మీదపడ్డది అరుణాచల్ లో ఏడుగురు జవాన్లు గల్లంతు  న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్​లోని అతి

Read More

ఆ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు దూరంగా ఉండాలి

త్వరలో జరగనున్న మున్సిపల్‌‌‌‌ ఎన్నికల్లో పార్టీలతో సంబంధం లేని కేండిడేట్లను పోటీలో నిలపాలి. డెవలప్‌‌‌‌మెంట్&zw

Read More

తెలంగాణ ఇచ్చినా జనం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నమ్మలే

న్యూఢిల్లీ:  ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రంలో వరుసగా అధికారాన్ని కోల్పోతున్నా కాంగ్రెస్ పార్టీలో మార్పు రావడం లేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు

Read More