దేశం
కాలేజీకి వెళ్లే యువతులకు స్కూటీలు ఇస్తం
ఉత్తరప్రదేశ్ లో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ తమ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో జరిగే ఎన్నికల్లో విజయం సాధించ
Read Moreప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు
గోవాలో త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ విడుదల చేశారు. ఇందులో
Read Moreప్రజల సలహాలు, సూచనలతో గోవా మేనిఫెస్టో
గోవాలో అధికార పార్టీ బీజేపీ ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రతి రోజూ జోరుగా ఇంటింటి ప్రచారం
Read Moreకర్నాటకలో విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు
హిజాబ్ వివాదం కారణంగా కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు, కాలేజీలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. దీనికి సంబంధించి  
Read Moreమంచు కొండలు కూలి.. ఏడుగురు జవాన్లు మృతి
బోర్డర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ లోని కమెంగ్ సెక్టార్ లో ఏడుగురు ఆర్మీ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 14,500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ
Read Moreమోడీకి చట్ట సభలపై గౌరవం లేదు
పార్లమెంట్ లో మాట్లాడిన ప్రధాని మోడీ స్పీచ్ ను తీవ్రంగా ఖండించారు టీపీసీసీ రేవంత్ రెడ్డి. మోడీ తెలంగాణ జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్
Read Moreలతా జీ అంత్యక్రియల్లో షారుక్ చేసింది తప్పేనా?
ముంబై: భారతీయ సినీ సంగీత ప్రపంచంలోని సంగీత శిఖరం నేలకొరిగింది. దిగ్గజ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మృతి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. దా
Read Moreటి.అంజయ్య లాంటి సొంత సీఎంలను కాంగ్రెస్ అవమానించింది
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ.. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ వారసత్వ రాజకీయాలు దేశానికి ప్రమా
Read Moreకాంగ్రెస్ ఉండొద్దని.. గాంధీనే కోరుకున్నడు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ లేకుంటే దేశ పరిస్థితి ఏమయ్యేదని పలువురు చేసిన వ్యాఖ్యలను మోడీ రాజ్యసభలో ఉటంకించారు. ఇండియా అంటే ఇందిర, ఇందిర అంటే ఇండియా లాంటి క
Read Moreపేదల కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా రెడీ
న్యూఢిల్లీ: దేశాన్ని ప్రగతిబాటలో నడిపేందుకు కొత్త ఇనిషియేటివ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వచ్చే 25 ఏళ్లలో దేశాన్ని ఏ విధ
Read Moreయూపీలో బీజేపీని ఓడించండి
లక్నో: ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. లక్నోలో సమాజ్వాదీ పార్టీ తరఫున ప్రచారం చేసిన ఆ
Read Moreవారసత్వ రాజకీయాలను దాటి కాంగ్రెస్ ఆలోచించట్లే
న్యూఢిల్లీ: భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశానికి కుటుంబ పాలన ప్రమాదకరమని ప్రధాని మోడీ అన్నారు. పార్టీల్లో సంస్థాగతంగా ప్రజాస్వామ్య విలువలు, ఆదర్శాలను జోడ
Read Moreరాజు పటేల్ ..ది డిజిటల్ బెగ్గర్
బీహార్: ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం... ఇవీ.. ఇప్పుడు మనకు తరచుగా వినబడే మాటలు. ఈ యాప్స్ ద్వారా ఎవరికైనా...ఎప్పుడైనా..ఎక్కడ నుంచైనా .. క్షణాల్లో డబ
Read More












