దేశం
త్యాగానికి గుర్తుగా... గ్రామానికి పోలీస్ పేరు
26/11 ఉగ్రదాడుల్లో ప్రాణాలర్పించిన పోలీసు పేరును ఓ గ్రామానికి పెట్టారు. 14 ఏళ్ల క్రితం ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (ఎస్&z
Read Moreగవర్నర్కు మద్దతు పలికిన ఫడ్నవీస్ భార్య
ఛత్రపతి శివాజీపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ఛత్రపతి శివాజీ పాత ఐకాన్ అంట
Read Moreకొందరు కుట్రపూరిత చరిత్రనే బోధించారు: మోడీ
స్వాతంత్య్రం తర్వాత కూడా కొందరు కుట్రపూరిత చరిత్రను బోధించారని ప్రధాని మోడీ అన్నారు. దేశం వలసవాదాన్ని విడిచిపెట్టి వారసత్వంతో గర్వంగా ఉందని
Read Moreస్వలింగ సంపర్కుల వివాహంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
స్వలింగ సంపర్కుల పిటిషన్ పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్పై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. స్వలింగ సంపర
Read Moreకేజ్రీవాల్ను అడ్డు తొలగించుకోవాలని బీజేపీ కుట్ర: మనీష్ సిసోడియా
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ను చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఢిల్లీ మున్సిపల్
Read Moreచిన్నారిపై దారుణం.. నిందితునికి ఐదు గుంజిళ్ల శిక్ష వేసిన గ్రామ పెద్దలు
బీహార్లో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. అభం శుభం తెలియని ఓ చిన్నారిపై అఘాయిత్యం చేసిన ఓ కామాంధుడికి గ్రామ పెద్దలు విధించిన శిక్ష సిగ్గుతో తలదిం
Read Moreమధ్యప్రదేశ్ బోర్గాం నుంచి భారత్ జోడోయాత్ర
ఖెర్దా(మధ్యప్రదేశ్) : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 79వ రోజు మధ్యప్రదేశ్ లో కొనసాగుతోంది. బోర్గావ్ నుంచి ఇవాళ పాదయాత్ర
Read More8 గంటలు నడుస్తం.. 15 నిమిషాలే మాట్లాడుతం: రాహుల్
బోర్గావ్/రుస్తంపూర్(మధ్యప్రదేశ్): కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. భారత్జోడో యాత్రలో భాగంగా
Read Moreఢిల్లీ జామా మసీదులోకి అమ్మాయిలను రానివ్వం : షాహీ ఇమామ్
న్యూఢిల్లీ : ఢిల్లీలోని జామా మసీదులోకి మహిళల ప్రవేశాన్ని నిషేధిస్తూ మసీద్ షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖ
Read More‘గల్వాన్ లోయ’పై కామెంట్.. ట్వీట్ తొలగించి సారీ చెప్పిన రిచా చద్దా
ముంబై : గల్వాన్ లోయను ప్రస్తావిస్తూ బాలీవుడ్ నటి రిచా చద్దా చేసిన ట్వీట్ దుమారానికి దారితీసింది. ఆ ట్వీట్ పై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో ఆమె తన ట్
Read Moreగుజరాత్ అసెంబ్లీ బరిలో 21% మంది నేర చరితులు
టాప్లో ఆప్.. ఆ తర్వాత కాంగ్రెస్, బీజేపీ ఏడీఆర్ రిపోర్ట్లో వెల్లడి అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ బరిలో ఉన్న అభ్యర్థుల్లో 2
Read Moreగుజరాత్ ఎన్నికలు 25 ఏండ్ల భవిష్యత్తును నిర్ణయిస్తయ్ : మోడీ
పాలన్ పూర్: గుజరాత్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు.. 25 ఏండ్ల రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. గురువారం బనాస్కాం
Read Moreకేంద్ర సాహితీ అకాడమీ విశాలదృష్టితో పనిచేస్తోంది: ప్రొ.ఎస్వీ సత్యనారాయణ
‘వెలుగు’ దినపత్రిక ఓపెన్ పేజీలో ఈ నెల 21న ‘కేంద్ర సాహిత్య అకాడమీకి ఎర్ర పక్షపాతం ?’ అనే శీర్షికన డా. పి. భాస్కరయోగి వ్యా
Read More












