దేశం
ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
పనాజీ : తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని.. తనను గుండెల్లో పెట్టుకుని అభిమానించిన తెలుగు వారికి జీవితాంతం కృతజ్ఞతతో ఉంటానని చ
Read Moreడిఫెన్స్ పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం:కేటీఆర్
డిఫెన్స్ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమైన ప్రాంతమని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని డిఫెన్స్ కంపెనీలను
Read Moreగోవా బీచ్లో చెత్త శుభ్రం చేసిన బాలీవుడ్ స్టార్స్
క్లీన్ క్యాంపెయిన్ లో పాల్గొన్న గోవా సీఎం ప్రమోద్ సావంత్ పనాజీ : గోవాలోని మిరామర్ బీచ్ క్లీనింగ్ క్యాంపెయిన్ లో బాలీవుడ్ స్టార్స్ పాల్గొన్నారు
Read Moreరాష్ట్ర విభజనకు నేను వ్యతిరేకం కాదు:ఉండవల్లి అరుణ్ కుమార్
సుప్రీంకోర్టులో విభజన హామీలపై దాఖలైన పిటిషన్పై విచారణ జరిగింది. దీనిపై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం విచారణ చ
Read Moreభారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా పీటీ ఉష
భారత ఒలింపిక్ సంఘం ( ఐఓఏ ) అధ్యక్షురాలిగా లెజెండరీ అథ్లెట్ పీటీ ఉష ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆమెకు అభినందనలు
Read Moreఢిల్లీలో దారుణం : భర్తను చంపి ఫ్రిజ్లో దాచిన భార్య
శ్రద్ధా వాకర్ ఘటనను మరువక ముందే ఢిల్లీలో అలాంటిదే మరో ఘటన జరిగింది. అక్షరధామ్ టెంపుల్ ఎదురుగా ఉన్న పాండవ్ నగర్లో ఈ దారుణం చోటు
Read Moreగుజరాత్ ఎన్నికలు : కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి
అహ్మదాబాద్: ఇటీవల అధికార బీజేపీకి రాజీనామా చేసిన గుజరాత్ మాజీ మంత్రి జై నారాయణ్ వ్యాస్ ప్రతిపక్ష కాంగ్రెస్లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షు
Read Moreఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై నిప్పులు చెరిగిన అసదుద్దీన్ ఓవైసీ
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగనున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో
Read Moreఉపాధి హామీ నిధుల మళ్లింపుపై రాష్ట్ర సర్కార్కు కేంద్రం నోటీసులు
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఉపాధి హామీ పథకంలో అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దారి మళ్లించిన 152 కోట్ల రూపాయలను నవంబర్ 30లో
Read Moreగేమింగ్ రంగంలో ప్రపంచంలో రెండో స్థానంలో భారత్
గేమింగ్ రంగంలో భారత్ దూసుకుపోతోంది. 2022 గణాంకాల ప్రకారం ఆసియాలో మొదటి స్థానం, ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచింది. ఆసియాలోని టాప్ 10 దేశాల లిస్టు
Read Moreక్వార్టర్స్ ఖాళీ చేయండని ముఫ్తీకి నోటీసులు
జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ప్రభుత్వ క్వార్టర్ను ఖాళీ చేయాల్సిందిగా జమ్మూ కశ్మీర్ అధికా
Read Moreఈ పిగ్గీ బ్యాంక్ నాకు అమూల్యమైనది : రాహుల్గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ మధ్యప్రదేశ్లో కొనసాగుతుంది. ప్రస్తుతం ఇండోర్ లో కొనసాగుతు
Read Moreగుజరాత్లో గెలిచేది మేమే
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది తామేనని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర
Read More












