దేశం

ఢిల్లీ లిక్కర్ స్కాం : అమిత్ అరోరా అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరొకరిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో మద్యం వ్యాపారి అమిత్ అరోరాను అధికారులు అరెస్ట్ చేశారు. గుర

Read More

దేవుడిని పూజిస్తారు కాని.. రైతులను పట్టించుకోరు: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ లోని రెండవ జ్యోతిర్లింగమైన బాబా మహాకాల

Read More

ఉత్తరప్రదేశ్లో అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి

ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇన్వర్టర్ ఫ్యాక్టర్ లో షార్ట్ సర్క్యూట్ అవడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో మొత్తం ఆరుగురు చనిపో

Read More

బీహార్ లో బీపీఎస్సీ అభ్యర్థుల నిరసన

బీహార్ లోని పాట్నాలో బీపీఎస్సీ అభ్యర్థుల నిరసన కొనసాగుతోంది. 67వ బీపీఎస్సీ పీటీ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ నిరసనకు దిగారు. వెంటనే చర్యలు తీసు

Read More

ఇండియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్​ కు రెడీ

లండన్: ఇండియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్టీఏ)ను కుదుర్చుకోవాలన్న ప్రతిపాదనకు తాము సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ చెప్పారు. ఇండో పసిఫిక్

Read More

ప్రధాని మోడీపై ఖర్గే కామెంట్

గుజరాత్ బిడ్డను కాంగ్రెస్ అవమానిస్తున్నదని బీజేపీ ఫైర్ న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ చీఫ్​ మల్లికార్జున్ ఖర్గే తీవ్

Read More

ఛాన్స్ ఇస్తే ఢిల్లీని క్లీన్ చేస్త: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే, ఢిల్లీ సిటీని క్లీన్ చేస్తానని ఆప్ చీఫ్​, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హ

Read More

గుజరాత్ లో 89 నియోజకవర్గాల్లో రేపు తొలివిడత పోలింగ్​

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది. అధికార బీజేపీతో పాటు ఆమ్​ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యేక వ్యూహ

Read More

కాశ్మీర్ ఫైల్స్ : ఇండియాకు క్షమాపణ చెప్పిన ఇజ్రాయెల్

న్యూఢిల్లీ: కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఇఫీ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్​ఇండియా) జ్యూరీ హెడ్, ఇజ్రాయెలీ ఫిల్మ్ మేకర్ నదవ్ లపిడ్ చేసిన కామెంట్లపై దుమ

Read More

విద్వేషం, హింసకు డెమోక్రసీలో చోటు లేదు

న్యూఢిల్లీ: ఇస్లాంలోని అసలైన సహనం, మితవాద సూత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో.. ప్రగతిశీల ఆలోచనలతో తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ‘ఉలేమా(ముస్లిం పం

Read More

ఎన్నికల సంస్కరణలు రావాలి

ఎన్నికలను పారదర్శకంగా నిబంధనల మేరకు  నిర్వహించడంలో ఎన్నికల కమిషన్(ఈసీ) విఫలమవుతున్నదని, అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని ఎన్న

Read More

పటిష్ట వ్యూహాలతోనే.. జనాభా పెరుగుదలకు చెక్​

ప్రపంచ జనాభా 10 మిలియన్స్ నుంచి 1 బిలియన్ చేరుకోవడానికి 5,000 సంవత్సరాలు పట్టింది. ఎప్పుడైతే సైన్స్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందో శిశు మరణాల రేటు గణనీ

Read More

రాజకీయాల నుంచి రిటైర్​మెంట్ తీసుకోలేదు: వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ, వెలుగు: ఇకపై రాజకీయ, సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాలపై ప్రజలను చైతన్య పరుస్తానని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. రోజువారి రాజకీ

Read More