దేశం
కేరళ గవర్నర్ కు షాక్.. ఇకపై వర్సిటీల ఛాన్స్లర్గా విద్యావేత్త
యూనివర్సిటీ చట్టాల సవరణ బిల్లుకు కేరళ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో యూనివర్సిటీలకు ఛాన్స్లర్ గా గవర్నర్ ఉండే పద్దతికి స్వస్తి పలికారు.&n
Read Moreబిల్కిస్ బానో కేసు: విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ బేలా త్రివేది
బిల్కిస్ బానో సామూహిక అత్యాచార కేసు విచారణ నుంచి జస్టిస్ బేలా త్రివేది తప్పుకున్నారు. దీంతో ఇవాళ విచారణ చేపట్టాల్సి ఉండగా.. కేసు విచారణ వాయిదా పడింది.
Read Moreపెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని బీజేపీ ఆందోళన
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని రాయ్ పూర్ లో బీజేపీ పెద్దఎత్తున ఆందోళన చేసింది. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేసింది. కలెక్టరేట్ ను ముట్
Read Moreబీహార్లో టెట్ అభ్యర్థులపై లాఠీచార్జ్
బీహార్ లో టెట్ అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన అభ్యర్థులను చెదరగొట్టే ప్ర
Read Moreఎమ్మెల్యేల కొనుగోలు కేసు : బీఎల్ సంతోష్, జగ్గుస్వామిలకు సిట్ నోటీసులపై 22 వరకు స్టే
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజింగ్) బీఎల్ సంతోష్ , కేరళ వైద్యుడు జగ్గు స్వామికి సిట్ ఇచ్చిన 41ఏ
Read Moreచైనా నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు రూ.1.35 కోట్లు : అమిత్ షా
రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కోసం చైనా రాయబార కార్యాలయం నుంచి కాంగ్రెస్ నేతలకు డబ్బులు అందాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఎఫ్సీఆర్ఏ రద్దు గుర
Read Moreఢిల్లీ ఎయిర్పోర్టుకు 3గంటల ముందే రండి.. ప్రయాణికులకు ఇండిగో సూచన
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఇండిగో కీలక ప్రకటన చేసింది. దేశీయంగా విమాన ప్రయాణం చేయాల్సిన వారు 3 నుంచి 5 గంటల ముందు
Read Moreఈనెల 19న ఛలో ఢిల్లీ కార్యక్రమానికి బీసీ పిలుపు
బీసీల డిమాండ్ల సాధనకై ఈనెల 19న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు..బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీ
Read Moreఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసును పరిశీలించిన కేసీఆర్
ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీసును సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఆయన ఆఫీసుకు చేరుకున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి ఆఫీసు మొత్తం కలి
Read Moreబోర్డర్ ఘర్షణ వివరాలు బయటపెట్టాలి : రాజ్యసభలో ఖర్గే
ఢిల్లీ : భారత్, చైనా సరిహద్దులో సైనికుల ఘర్షణలపై రాజ్యసభలో అధికార పార్టీ వ్యవహరించిన తీరు సరిగా లేదంటూ రాజ్యసభ కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే మ
Read Moreతవాంగ్ ఘర్షణలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ : లోక్ సభలో విపక్ష సభ్యులు ప్రవర్తించిన తీరును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఖండించారు. క్వశ్చన్ అవర్ జరగకుండా అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. తవా
Read Moreయూపీలో దారుణం..పట్టపగలే గన్తో బెదిరించి గొలుసు చోరీ
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్లో ఓ దొంగ రెచ్చిపోయాడు. లోని ప్రాంతంలో పట్టపగలే దారి దోపిడీకి పాల్పడ్డాడు. రోడ్డుపై వెళ్తున్న మహిళను గన్తో బె
Read Moreనేటికి పార్లమెంట్పై దాడి జరిగి 21 ఏళ్లు
ఢిల్లీ : భారత పార్లమెంట్ పై దాడి జరిగి 21 ఏళ్లు అవుతున్న సందర్భంగా అమరులైన జవాన్లకు పార్లమెంట్ దగ్గర నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,
Read More












