దేశం
అసెంబ్లీలో సీఎం నితీశ్ను నిలదీసిన బీజేపీ
బిహార్లోని సరన్ జిల్లా చాప్రాలో ఘటన తాగి వచ్చారా? అంటూ నితీశ్ కుమార్ ఫైర్ పాట్నా: బీహార్లో విషాదం చోటు చేసుకుంది. సరన్ జిల్లా చాప్రాలోని
Read Moreగంగానదీ ప్రక్షాళనకు యునైటెడ్ నేషన్స్ గుర్తింపు
మాంట్రియెల్ (కెనడా): గంగానదీ ప్రక్షాళన కార్యక్రమానికి యునైటెడ్ నేషన్స్ గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా నేచురల్ వరల్డ్ పునరుద్ధరణకు చేపట్టిన 10
Read Moreచైనా మన భూముల్లోకి వస్తుంటే మీరేం చేస్తున్నట్టు? : మెహబూబా ముఫ్తీ
కేంద్రానికి మెహబూబా ముఫ్తీ ప్రశ్న శ్రీనగర్ : అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ బార్డర్వద్ద ఇండియా, చైనా మధ్య ఉద్రిక్తతలు ఏర్పడటం బాధాకరమని
Read Moreఢిల్లీలో కాలేజీ అమ్మాయిపై యాసిడ్ దాడి
ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో దారుణం న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు.. ఇంటి నుంచి నడుచుకుంటూ స్కూల్కు వెళ్త
Read Moreఉదయనిధి స్టాలిన్కు మంత్రి పదవి
యూత్ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ శాఖ కేటాయింపు చెన్నై: తమిళనాడులోని అధికార డీఎంకే ఎమ్మెల్యే, ఆ స్టేట్ సీఎం కొడుకు ఉదయనిధి స్టాలిన్
Read Moreఇండియా, చైనా బార్డర్ గొడవపై కొనసాగుతున్న రగడ
న్యూఢిల్లీ: ఇండియా, చైనా బార్డర్ గొడవపై పార్లమెంటులో రగడ కొనసాగుతున్నది. శీతాకాల సమావేశాల్లో వరుసగా రెండో రోజు ప్రతిపక్ష సభ్యులు నిరసనలు చేపట్టారు. అర
Read Moreనౌహీరా కేసులో 78.63 కోట్ల ఆస్తులు అటాచ్
హైదరాబాద్, వెలుగు: నౌహీరా కేసులో ఈడీ ఆ సంస్థలకు చెందిన రూ.78.63 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో హైదరాబాద్&
Read Moreషెడ్యూల్ 9,10 లోని సంస్థల్ని పంచండి : సుప్రీంకోర్టులో ఏపీ పిటిషన్
న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ పునర్విభజన చట్టంలో షెడ్యూలు– 9(91 సంస్థలు), షెడ్యూల్–10(142 సంస్థలు) లోని సంస్థలతో పాటు మరో 12 సంస్థల ఆస్తులు పంచా
Read Moreఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ఓపెన్
కుమారస్వామి, అఖిలేశ్, రైతు సంఘాల నేతలు హాజరు బీఆర్ఎస్ కిసాన్ సెల్ చీఫ్గా హర్యానా నేత గుర్నామ్ సింగ్ నియామక పత్రాలు అందజేసిన సీఎం కేసీఆర్
Read Moreరాజకీయాల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎక్కువయ్యారు : రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: రాజకీయాల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎక్కువయ్యారని, వారికి పదవులు పంచుకోవడం కోసమే బీఆర్ఎస్ పార్టీ పెట్టారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డ
Read Moreకాంతులు వెదజల్లుతూ జెమినిడ్స్ ఉల్కాపాతం
ఆకాశంలో కాంతులు వెదజల్లుతూ జెమినిడ్స్ ఉల్కాపాతం జరిగింది. ఈ నెల 4 నుంచి ఆకాశంలో కనిపిస్తున్న జెమినిడ్స్ ఉల్కాపాతం ఇవాళ గరిష్ఠస్థాయికి చేరిందని ప్లానెట
Read Moreతవాంగ్ ఘటనపై ఉభయసభల్లో గందరగోళం
తవాంగ్ ఘర్షణపై పార్లమెంట్ ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. ఘటనపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి. అయితే తవాంగ్ ఇష్యూపై సమగ్ర చర్చకు సభాపతి అనుమతించలేద
Read Moreకర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు అంశంపై కమిటీ వేస్తాం: అమిత్ షా
కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు అంశాన్ని పరిష్కరించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశమయ్యారు. సానుకూల వాతావరణంలో చర్చల
Read More












