దేశం

ఖర్గేతో హిమాచల్ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ భేటీ

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సమావేశమయ్యారు. ఇటీవల గెలిచిన 40 మంది ఎమ్మెల్యేలు, రాష్ట్ర కాంగ్రె

Read More

ఆ శరీర భాగాలు శ్రద్ధా వాకర్వే.. ఢిల్లీ పోలీసుల నిర్ధారణ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్యకేసులో కీలక పురోగతి చోటు చేసుకుంది. ఢిల్లీ సమీపంలో స్వాధీనం చేసుకున్న శరీర భాగాలు శ్రద్దావాకర్ వేనని

Read More

ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితులందరికీ సమన్లు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ ను ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు సహా ఈ

Read More

బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కల్తీ మద్యం మరణాలు ఎక్కువ: తేజస్వీ యాదవ్

బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కల్తీ మద్యం మరణాలు ఎక్కువగా ఉన్నాయని బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఆరోపించారు. దమ్ముంటే గుజరాత్ లెక్కలు తీయాలని సవాల్

Read More

ఢిల్లీ ఎయిర్ పోర్టు రద్దీ సమస్యకు చెక్ పెట్టేందుకు చర్యలు

ఢిల్లీ ఎయిర్ పోర్టు రద్దీపై అధికారులు హై లెవల్ మీటింగ్ నిర్వహించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది. గత కొన్న

Read More

ముంబైలో భారీ అగ్నిప్రమాదం..భయభ్రాంతులకు గురైన ప్రజలు

మహారాష్ట్ర ముంబైలోని ఓ భారీ అపార్ట్ మెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది.  లోయర్ పరేల్ ప్రాంతంలోని అవిగ్నాన్ పార్క్ భవనంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయ

Read More

భారత్కు చేరిన 36వ రఫేల్ యుద్ద విమానం

36వ రఫేల్ యుద్ద విమానం భారత్కు చేరుకుంది. ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన 36వ ఎయిర్ క్లాఫ్ట్ యూఏఈలో ఇంధనం నింపుకుని భారత్ లో దిగింది. సుధీర్ఘ ప్రయాణం తర్వాత

Read More

ఢిల్లీ విద్యార్థిని ఘటన : ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు మహిళా కమిషన్ నోటీసులు

ఢిల్లీలో విద్యార్థినిపై యాసిడ్ దాడి ఘటన నేపథ్యంలో ఆన్ లైన్ షాపింగ్ ఫ్లాట్ ఫామ్స్  ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లకు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జా

Read More

కల్తీ మద్యం ఘటనపై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం నితీష్ కుమార్

బిహార్ లో జరిగిన కల్తీ లిక్కర్ ఘటనపై తీవ్రంగా చర్చ సాగుతోంది. ఈ విషయంపై ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ మరోమారు మండిపడ్డారు. లిక్కర్ తాగే వారు చనిపోవడం స

Read More

రేపు ప్రధాని మోడీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రధాని మోడీతో మీటింగ్‭కు అపాయింట్మెంట్ ఖరారైంది. రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని కార్యాలయానికి రావాలని పీఎంవో నుంచి సమా

Read More

బిహార్‌లో కల్తీ మద్యం ఘటనలో 39కి చేరిన మృతుల సంఖ్య

బిహార్ సరన్​ జిల్లాలోని చాప్రాలో కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. మంగళవారం రాత్రి ఆరుగురు చనిపోగా.. బుధవారం నాటికి మృతుల సంఖ్య మరింత&n

Read More

సీబీఐ ఆఫీసర్లపై మర్డర్ కేసు

కోల్ కతా: సీబీఐ కస్టడీలో ఉన్న నిందితుడు చనిపోయిన ఘటనలో ఆ ఏజెన్సీ అధికారులపై పశ్చిమ బెంగాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం ఏడుగురు సీబీఐ ఆఫీసర్లపై

Read More

2023లో అదనంగా 64,716 హెచ్2బీ వీసాలు

వాషింగ్టన్: అమెరికాలో వ్యవసాయేతర రంగాల్లో వర్కర్లుగా పని చేసే విదేశీయుల కోసం 2023 ఆర్థిక సంవత్సరంలో అదనంగా 64,716 హెచ్ 2బీ వీసాలను జారీ చేయనున్నట్లు య

Read More