దేశం
వంద రోజులు పూర్తి చేసుకున్న రాహుల్ భారత్ జోడో యాత్ర
రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇవాళ్టితో 100 రోజులు పూర్తి చేసుకుంది. రాజస్థాన్ లో పాదయాత్ర కొనసాగుతోంది.
Read Moreబిహార్ లో కల్తీ మద్యం తాగిన ఘటనలో 50కి చేరిన మృతుల సంఖ్య
బిహార్ లో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 50కి చేరింది. సరన్ జిల్లాలోని చాప్రాలో జరిగిన ఈ ఘటనలో ఇంకా కొంత మంది ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట
Read Moreకర్నాటక ప్రభుత్వ స్కూల్లో హెడ్మాస్టర్ను చితకబాదిన స్టూడెంట్లు
శ్రీరంగపట్న/న్యూఢిల్లీ: స్టూడెంట్తో అసభ్యంగా ప్రవర్తించిన స్కూల్ హెడ్మాస్టర్ను తోటి అమ్మాయ
Read Moreఅడవిలో దొరికిన ఎముకలు శ్రద్ధ వాకర్వే
న్యూఢిల్లీ: అడవిలో దొరికిన ఎముకలు శ్రద్ధ వాకర్వేనని డీఎన్ఏ రిపోర్టులో వెల్లడైంది. ఈ రిపోర్టును ఢిల్లీ పోలీసులకు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ
Read Moreఆర్ఎస్ఎస్ మహిళలను అణిచివేస్తోంది: రాహుల్ గాంధీ
జైపూర్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) మహిళలను అణిచివేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అందుకే ఆ సంస్థలో
Read Moreరాఫెల్, సుఖోయ్ ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లతో ఎక్సర్సైజ్లు
న్యూఢిల్లీ: ఈశాన్య ప్రాంతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) యుద్ధ విమానాలతో భారీ విన్యాసాలను ప్రారంభించింది. ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ ఆధ్వర్యంలో గురువారం ప్
Read Moreడీజే, బ్యాండ్ వాయిస్తే నిఖా జరిపించొద్దు
ఘజియాబాద్: డీజే, బ్యాండ్ వాయిస్తే నిఖా జరిపించొద్దని ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ ముస్లిం మహాసభ మత గురువులకు సూచించింది. ముస్లింల వివాహ వేడుకను సాదాస
Read Moreస్టూడెంట్ పై యాసిడ్ దాడి కేసులో ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్
కాలేజీ అమ్మాయిపై జరిగిన యాసిడ్ దాడి ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సచిన్ అరోరా (20) ఫ్లిప్ కార్ట్ లో యాసిడ్ కొను
Read Moreఢిల్లీ లిక్కర్ స్కాం..సీబీఐ చార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకున్న కోర్టు
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దాఖలు చేసిన10 వేల పేజీల చార్జ్ షీట్ ను సీబీఐ స్పెషల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఢిల్లీ ఎక్సైజ
Read Moreజేఈఈ మెయిన్ నోటిఫికేషన్ విడుదల
జేఈఈ మెయిన్ 2023 నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు https://jeemain.nta.nic.in/ వెబ్ సైట్ ద్
Read Moreఅగ్ని– 5 అణ్వస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం
అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన అగ్ని–5 క్షిపణిని భారత్ గురువారం రాత్రి విజయవంతంగా పరీక్షించింది. గరిష్ఠంగా 5000 కిలోమీటర్ల దూరంలోని ల
Read Moreకేజీఎఫ్లో మళ్లీ గోల్డ్ మైనింగ్కు యోచన ?
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) .. అంతులేని బంగారు ఖనిజ నిల్వలకు పెట్టింది పేరు. 20 ఏళ్ల క్రితం ఇందులో గోల్డ్ మైనింగ్ ను ఆపేశారు. అయితే ఆ గోల్డ
Read Moreనీరవ్ మోడీ అప్పీల్ కు నో చెప్పిన లండన్ హైకోర్టు
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రుణాలు ఎగ్గొట్టిన కేసులో నీరవ్ మోడీని భారత్ కు అప్పగించేందుకు మార్గం మరింత సులువైంది. భారత్ కు అప్పగించాలన్న లండన్ హైకోర్టు తీ
Read More












