దేశం
యష్, రిషబ్ శెట్టిలతో ప్రధాని మోడీ విందు
బెంగళూరు పర్యటనలో ప్రధాని మోడీ.. పలువురు సినీ నటులు, క్రికెటర్లను కలిశారు. యెలహంకలోని ఎయిర్ స్టేషన్లో ఏరో ఇండియా షోను ప్రారంభించేందుకు ప్రధాని బ
Read Moreముగిసిన పార్లమెంట్ తొలి విడత బడ్జెట్ సెషన్స్
పార్లమెంట్ బడ్జెట్ తొలి విడత సమావేశాలు ఇవాళ్టితో ముగిశాయి. ఉభయ సభలు మార్చి 13కి వాయిదా పడ్డాయి. జనవరి 31 న ప్రారంభమైన తొలి విడత బడ్జెట్ సమావేశాలు మొత్
Read Moreమొక్కజొన్నలు అమ్ముకునేటాయ్నకు ఆనంద్ మహీంద్ర ఆఫర్
ఆనంద్ మహీంద్ర పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా సోషల్ ఇష్యూస్ పై బాగా స్పందింస్తుంటారు. ట్విట్టర్ లో
Read Moreరాహుల్ పై చర్యలు తీసుకోవాల్సిందే: ప్రహ్లాద్ జోషి
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. లోక్సభలో ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాహ
Read MoreAdani : అదానీ ఇష్యూపై కమిటీ ఏర్పాటుకు కేంద్రం ఓకే
న్యూఢిల్లీ : అదానీ -హిండెన్బర్గ్ వ్యవహారంపై కమిటీ వేసేందుకు కేంద్రం అంగీకరించింది. అదానీ వివాదంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై వ
Read Moreబంగ్లాదేశ్ నుండి ఇండియాకు నాటు పడవలో గోల్డ్
కోల్కతాలో భారీగా బంగారం పట్టుబడింది. 14 కోట్ల విలువ చేసే 24.4 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. ఆపరేషన్ ఈస్టర్న్ గేట్వేతో బంగారం గ
Read Moreగూగుల్ ఆఫీస్కు బాంబు బెదిరింపు..హైదరాబాదీ అరెస్ట్
మహారాష్ట్ర పూణేలోని గూగుల్ ఆఫీసుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఆఫీసులో బాంబు పెట్టినట్లు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్ చేసి చెప్పడంతో అప్రమత్తమైన సిబ్
Read Moreఅద్దెకు బాయ్ ఫ్రెండ్..వాలెన్ టైన్స్ డేకి బుక్ చేసుకోండి
వాలెన్ టైన్స్ డే వచ్చిందంటే చాలు ప్రేమ జంటలు ఎక్కడికి వెళ్లాలా అని ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మరి సింగిల్గా ఉన్నవాళ్లు బోర్గా ఫీల్ అవుతూ ఉ
Read Moreముగిసిన రాజ్యసభ తొలి విడుత బడ్జెట్ సమావేశాలు
రాజ్యసభ తొలి విడుత బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్.. సభను మార్చి 13వ తేదీకి వాయిదా వేశారు. ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్
Read Moreతాగి..లారీతో కారును ఢీకొట్టి 3 కి.మీ ఈడ్చుకెళ్లాడు
లక్నో : ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ లారీ (భారీ కంటైనర్ ) బీభత్సం సృష్టించింది. మీరట్లో వేగంగా దూసుకొచ్చిన లారీ.. కారును ఢీకొట్టింది.
Read MoreNew Supreme court judges: సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు
భారత సర్వోన్నత న్యాయస్థానం నేటి నుంచి పూర్తిస్థాయి 34 మంది న్యాయమూర్తులతో పనిచేయనుంది. సుప్రీం కోర్టులో జడ్జీల నియామకానికి కొలీజియం చేసిన రెండు సిఫార్
Read MoreAero India 2023: ఆసియాలోనే అతిపెద్ద‘ఎయిర్ షో’ను ప్రారంభించిన మోడీ
బెంగళూరు : ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన మొదలైంది. బెంగళూరు శివారులోని యలహంక వైమానిక శిక్షణ కేంద్రంలో 14వ ‘ఏరో ఇండియా 2023’ షోను ప్ర
Read Moreట్రిపుల్ తలాఖ్ చెప్పి...పారిపోతున్న డాక్టర్ అరెస్ట్
తన భార్యకు ట్రిపుల్ తలాఖ్ చెప్పినందుకు 40 ఏళ్ల వైద్యుడిని బెంగళూరు విమానాశ్రయంలో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని కళ్యాణ్ పురికి చెందిన ఓ డా
Read More












