దేశం
రోజురోజుకి దిగజారుతున్న పరిస్థితులు.. పాక్ ఆస్పత్రుల్లో మందుల కొరత
పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకి మరింత దిగజారుతోంది. వైద్య వ్యవస్థను ఆర్థిక సంక్షోభం మరింత దెబ్బతీసింది. మందులు దొరక్క రోగులు ఇబ్బందులు పడుతున
Read Moreవెంటపడిన ఖడ్గమృగాలు..గాయపడిన పర్యాటకులు
పార్కులో సఫారీకి వెళ్లి గాయపడ్డ సంఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఆలీపుర్ద్వార్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానిక జలదాపర జాతీయ పార్కులో షికారుకు వెళ్లగా
Read Moreగుజరాత్లో భూకంపం.. 4.3 తీవ్రతతో ప్రకంపనలు
గుజరాత్లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదైంది. మధ్యాహ్నం 3:21గంటల సమయంలో భూ ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ
Read Moreనేను భగత్ సింగ్ అనుచరుడిని ..భయపడ : మనీశ్ సిసోడియా
నేను భగత్ సింగ్ అనుచరుడిని నాకు దేశ ప్రజల ఆశీస్సులు ఉన్నాయ్ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా “ఈ రోజు సీబీఐ ఆఫీసుకు వ
Read Moreభారత్ జోడో యాత్ర నాలో మార్పు తీసుకొచ్చింది: రాహుల్ గాంధీ
భారత్ జోడో యాత్రతో ప్రజలకు మరింత దగ్గరయ్యానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. జోడో యాత్ర తనలో చాలా మార్పు తీసుకువచ్చిందని చెప్పారు. ఛత్తీ
Read Moreపేరిణి నాట్య రూపకంపై మన్ కీ బాత్లో మోడీ ప్రస్తావన
పేరిణి నాట్య రూపకంపై 98వ మన్ కీ బాత్లో ప్రధాని మోడీ ప్రస్తావించారు. పేరిణి ఒడిస్సి నృత్యరూపకంపై జాతీయ అవార్డు పొందిన రాజ్ కుమార్ నాయక్కు మోడీ
Read Moreఫీల్డింగ్ చేస్తూ కుప్పకూలిపోయాడు
గుజరాత్ లో ఘోరం జరిగింది. అహ్మదాబాద్లో ఉద్యోగుల మధ్య జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ జీఎస్టీ ఉద్యోగి వసంత్ రాథోడ్ (34) గుండె
Read Moreసీబీఐ విచారణకు ఢిల్లీ డిప్యూటీ సీఎం
నేడు సీబీఐ విచారణకు మనీష్ సిసోడఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే పలువురుని ఆరెస్ట్ చేసిన సీబీఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ) .. తాజాగా దర్యాప్తును
Read Moreప్రతి మూడేళ్లకోసారి నితీశ్ ప్రధాని కావాలనుకుంటడు: అమిత్ షా
బీజేపీ తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయి: అమిత్ షా ప్రధాని కావాలనే ఆశతోనే నితీశ్ కాంగ్రెస్, ఆర్జేడీతో కలిశార
Read Moreఉక్రెయిన్ సంక్షోభానికి చర్చలే పరిష్కారం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సంక్షోభాన్ని చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని.. ఆ దిశగా జరిగే శాంతి ప్రక్రియలో తనవంతు పాత్రను పోషించేందుకు
Read Moreశ్రీశైలం స్వామివారి దర్శనానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై. చంద్ర చూడ్
శ్రీశైలం : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనానికి వచ్చారు. ఆయనకు భ్రమరాంబ అతిథి గృ
Read Moreకేంద్రమంత్రి కాన్వాయ్ పై రాళ్ల దాడి
పశ్చిమబెంగాల్లోని కూచ్ బెహార్ పర్యటనకు వెళ్లిన కేంద్రమంత్రి నిశిత్ ప్రమాణిక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. ఆయన పర్యటనను అడ్డుకున్న తృణమూల్ కార్యకర
Read Moreఖైదీల కోసం యూనిక్ ఎగ్జామినేషన్ సెంటర్
యూపీలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఫిబ్రవరి 24 నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో వివిధ జైళ్లలో శిక్ష అనుభిస్తున్న ఖైదీల్
Read More












