దేశం

షిఫ్ట్ టైం అయిపోయాక కూడా పనిచేసే వారికి వార్నింగ్

మీరు మీ ఆఫీస్ పని గంటలు అయిపోయాక కూడా పని చేస్తుంటే.. మీ షిఫ్ట్ టైం అయిపోయింది ఇక ఇంటికెళ్లండి అని మీ కంప్యూటర్ ఎప్పుడైనా చెప్పిందా..? అసలు ఇలా మ

Read More

"ఆది మహోత్సవ్"ను ప్రారంభించిన మోడీ

ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో మెగా నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ "ఆది మహోత్సవ్"ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగ

Read More

అంబేద్కర్ యాత్ర పేరుతో రైల్వే స్పెషల్ టూర్ ప్యాకేజ్

బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఇండియన్ రైల్వే స్పెషల్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. బాబా సాహెబ్ అంబేద్కర్ యాత్ర పేరుతో భారత్ గౌరవ్ టూరిజం

Read More

సింధియా సరదాగా క్రికెట్ ఆడితే.. కార్యకర్త తల పగలింది

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్య కొత్తగా నిర్మించిన క్రికెట్ స్టేడియంలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఆ మ్యాచ్ లో కొట్టిన షాట

Read More

బీబీసీ ఆఫీసుల్లో 3వ రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

బీబీసీ ఆఫీసుల్లో మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు బీబీసీ సిబ్బంది నుంచి కంపెనీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నార

Read More

లద్ధాఖ్లో కీలక టన్నెల్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం

దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కేంద్రం..మరో కీలక నిర్ణయం తీసుకుంది. లద్దాఖ్లోని సరిహద్దు ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించడానికి

Read More

త్రిపురలో పోలింగ్.. ఓటేసిన సీఎం మాణిక్ సాహా

ఈశాన్య రాష్ట్రం త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇవాళ  ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేం

Read More

కశ్మీర్లోని మంచుకొండల్లో రాహుల్‌ ఆటలు

భారత్ జోడో యాత్రను విజయవంతంగా ముగించిన రాహుల్ గాంధీ..విహారయాత్రను ఆస్వాదిస్తున్నారు. రెండు రోజుల వ్యక్తిగత పర్యటనలో భాగంగా కశ్మీర్కు వచ్చిన రాహుల్

Read More

అదానీ ఇష్యూపై మరో పిల్ దాఖలు

న్యూఢిల్లీ: అదానీ ఇష్యూపై సుప్రీంకోర్టులో మరో పిల్ దాఖలైంది. ఈ వివాదంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ లీడర్ జ

Read More

దేశంలో అత్యధికంగా విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీగా బీజేపీ

ఇందులో రూ.336.50  కోట్లు ‘ప్రుడెంట్​ఎలక్టోరల్​ ట్రస్ట్’ నుంచే కాంగ్రెస్​కు రూ.95.46 కోట్ల డొనేషన్లు  2021‌‌-22ల

Read More

రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు సహకరించండి

అవసరమైన డెవలప్ మెంట్ చేసివ్వాలని సూచన  ఎన్ని లేఖలు రాసినా ప్రభుత్వం స్పందించడం లేదని వెల్లడి  న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో ఆదిలా

Read More

త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు..ఇయ్యాల్నే పోలింగ్​

అగర్తల: త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) గిట్టే కిరణ్​కుమార్ దినకర్​రావు తెలిపారు. 60 అసెంబ్లీ

Read More

డీఎంకే కౌన్సిలర్ దాడిలో ఆర్మీ జవాన్ మృతి

తమిళనాడులో దారుణం జరిగింది. డీఎంకే కౌన్సిలర్ దాడిలో ఓ సైనికుడు మరణించగా..అతని సోదరుడు గాయపడ్డాడు. ఈ నెల 8న కృష్ణగిరి జిల్లా  పోచంపల్లిలో ఆర్మీ జవ

Read More