దేశం
అగ్నిపథ్ స్కీంను సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
సాయుధ బలగాల భర్తీ కోసం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీంను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. గతేడాది తీసుకొచ్చిన ఈ పథకంపై ఆందోళనలు వెల్లువెత్తాయి. 2019లో
Read Moreడివైడర్ ను ఢీకొన్న డబుల్ డెక్కర్ బస్సు.. ముగ్గురు మృతి
ఉత్తర్ ప్రదేశ్ లోని మధుర - యమున ఎక్స్ ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి బిహార్ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు డివైడర్
Read Moreఢిల్లీ బడ్జెట్ ప్రవేశపెట్టేదెవరంటే..?
ఢిల్లీ కేబినేట్ లో కీలక శాఖలకు మంత్రులుగా ఉన్న సత్యేందర్ జైన్, మనీశ్ సిసోడియాలు అరెస్టు కావడంతో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయ
Read Moreసిసోడియాను కోర్టులో హాజరుపరచనున్నసీబీఐ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను మరికాసేపట్లో సీబీఐ అధికారులు సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు. ఎయిమ్స్
Read Moreఈరోజే అకౌంట్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పైసలు
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 13 విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది. ఇవాళ కర్ణాటకలోని బెలగావిలో పర్యటించనున్న ప్రధాని మోడీ ఈ ని
Read Moreమేఘాలయ, నాగాలాండ్లో మొదలైన పోలింగ్
ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్లలో అసెంబ్లీ పోల్స్ ప్రారంభం అయ్యాయి. చెరో 59 స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జర
Read Moreమూడో అతిపెద్ద ఎకానమీగా ఎదుగుతం
న్యూఢిల్లీ: ఇండియా వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఎకానమీగా అవతరించనుందని, 2047 నాటికి 35-–40 -ట్రిలియన్ డాలర్ల మార్కును తాకగలదని కేంద్ర వాణి
Read Moreయోగ భవిష్యత్పై భరోసాను కల్పిస్తుంది: స్వామి చిదానంద గిరి
న్యూఢిల్లీ, వెలుగు: మనిషిలోని దివ్యత్వాన్ని మేల్కొల్పడంలో క్రియాయోగ సాధన అద్భుత పాత్ర పోషిస్తోందని యోగధా సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇం
Read More"నాటు నాటు" డ్యాన్స్కు ప్రధాని మోడీ కితాబు
RRR ఈ సినిమా దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ముఖ్యంగా ఈ సినిమా అంటేనే గుర్తుకొచ్చేది నాటు
Read Moreఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఆదివారం 8 గంటలుగా మనీష్ సిసోడియాను సీబీఐ ప్రశ్నించ
Read Moreచార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి సేవలో కేంద్ర మంత్రి
హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందార
Read Moreవందే భారత్ ఎక్స్ ప్రెస్పై రాళ్ల దాడి
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లపై రాళ్ల దాడి కొనసాగుతూనే ఉంది. దేశంలో అనేక ప్రాంతాల్లో దుండగులు వందే భారత్ రైళ్లపై దాడులు చేస్తున్నారు. తాజాగ
Read Moreప్రారంభానికి శివమొగ్గ ఎయిర్ పోర్టు సిద్ధం..ఫోటోలు వైరల్..
కర్ణాటకలోని శివమొగ్గలో విమానాశ్రయం కల సాకారం కాబోతోంది. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన శివమొగ్గ ఎయిర్ పోర్టు ఈ నెల 27 నుంచి అందుబా
Read More












