దేశం

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న ఇన్‌ఫ్లుయెంజా కేసులు

దేశంలో ఇన్‌ఫ్లుయెంజా కేసులు రోజురోజుకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఆరుగురు చనిపోయారనే వార్తలు వినిపిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం కేవలం

Read More

భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవదహనం

ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దేహాత్ ప్రాంతంలోని హర్మౌ బంజారాడేరా గ్రామంలో ఓ గుడిసెలో మంటలు చెలరేగడంతో ఐదుగురు సజీవ

Read More

షూలో 3 కిలోల బంగారం దాచి అడ్డంగా దొరికిన్రు

ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో  భారీగా బంగారం పట్టుబడింది. మార్చి  10న   అడిస్ అబాబా నుంచి ముంబైకి వచ్చిన ముగ్గురు విదేశీయుల నుంచి ర

Read More

ఆస్కార్ అవార్డ్స్.. భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?

సినీ తారాగణంతో పాటు యావత్ర్పపంచం మార్చి 12న లాస్ ఏంజిల్స్ లో జరగబోయే ఆస్కార్ అవార్డ్స్ వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎక్కడ చూసినా ఈవెంట్ లో పాల్

Read More

మా నాన్న లైంగికంగా వేధించాడు : స్వాతి మాలివాల్

న్యూఢిల్లీ: చిన్నతనంలో తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ తెలిపారు. తన తండ్రే తనను వేధించాడ ని ఆవేదన వ

Read More

వెంకయ్యనాయుడిని ఉపరాష్ట్రపతి చేయడం నాకు నచ్చలేదు: రజనీకాంత్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మాజీ ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడిపై ఆసక్తికర  వ్యాఖ్యలు చేశారు.  వెంకయ్యనాయుడికి ఉపరాష్ట్ర పదవి ఇవ్వడం తనకు నచ్చల

Read More

ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక మలుపు...ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీనామా

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా

Read More

ఢిల్లీలో ఏడేండ్ల బాలికకు వృద్ధుడి వేధింపులు

బెగూసరాయ్/న్యూఢిల్లీ: హోలీ రోజు బీహార్​లోని బెగూసరాయ్  జిల్లాలో ఘోరం జరిగింది. ఏడేండ్ల బాలికను ఒకడు రేప్  చేశాడు. అంతేకాకుండా ఆమె ఫ్రెండ్ పై

Read More

దేశంలోనే ఫస్ట్‌‌ ట్రాన్స్‌‌జెండర్‌‌‌‌ టీ స్టాల్‌‌

గౌహతి రైల్వే స్టేషన్‌‌లో ఏర్పాటు గౌహతి: అస్సాంలోని గౌహతి రైల్వే స్టేషన్‌‌లో ట్రాన్స్‌‌ టీ స్టాల్‌‌ను ర

Read More

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌లో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించిన ఈడీ

సౌత్ గ్రూప్, రూ.100 కోట్ల ముడుపులపై ఆరా అరుణ్ పిళ్లైతో కలిపి విచారించిన అధికారులు? చాలా ప్రశ్నలకు దాటవేత సమాధానాలు విచారణ తర్వాత హైదరాబాద్​కు

Read More

హైదరాబాద్కు బయలుదేరిన కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణ అనంతరం ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. మంత్రి కేటీఆర్, హరీష్ రావులతో పాటు బీఆర్ఎస్ నేతలు ప్రత

Read More

పెళ్లి పీటలపై తాగి పడిపోయాడు.. తర్వాత ఏం జరిగింది?

శుభమా అని పెళ్లి జరుగుతుంది.. అందరూ వచ్చారు.. సందడిగా ఉంది.. వధువు ఇంట్లో జరుగుతున్న పెళ్లికి వరుడు కుటుంబం తరలి వచ్చింది. రాచ మర్యాలతో స్వాగతం పలకటాన

Read More

ఢిల్లీలోనే ఆరుగురు మంత్రులు మకాం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో  బీఆర్ఎస్  ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.  దాదాపుగా గత ఆరు గంటలు పైగా విచారణ కొనసాగుతోంది.

Read More